మున్నేరు ముంపు సమస్యకు శాశ్వత పరిషారం కోసం రూ.777 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. మున్నే రు వరద బాధితులకు ఐటీసీ సంస్థ అందించిన రూ.కోటి విలువైన గృహ వ�
రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చేందుకు దొడ్డిదారిన వెళ్లి, ఢిల్లీలో వందలాది మంది రైతుల ప్రాణాలు బలిగొన్నప్పుడు రైతు భరోసా ఏమైందని కేంద్ర హోంమంత్రి అమిత్షాను రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రశ్ని�
చరిత్రలో నిలిచి పోయేలా కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి ఒకేసారి రూ.215 కోట్లు నిధులు ఇచ్చారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి అజ�
ఖమ్మం వర్తకులకు, వ్యాపారులకు అన్ని విధాలుగా అండగా ఉన్నామని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఎప్పటికీ మీకు చేదోడు వాదోడుగానే ఉన్నామని, మీ సహకారంతోనే ఖమ్మం త్రీటౌన్ను సంపూర్ణంగా అభివృద్ధి చేశా
వచ్చేది ఎన్నికల కాలమని, ఈ సమయంలో కల్లబొల్లి మాటలు చెప్పి అవసరానికి తగ్గట్టుగా రంగులు మార్చే వాళ్లు వస్తుంటారని, ప్రజలు వాళ్ల మాటలు నమ్మొద్దని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు.
మొట్టమొదటగా వికలాంగులను దివ్యాంగులుగా సంబోధించింది తెలంగాణ ప్రభుత్వమని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఆసరా పింఛన్ను రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని, అన్ని వర్గాలను ఆదుకున్న మనసున్న
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వీఆర్ఏలకు సముచిత గౌరవం లభించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. వారిని ప్రభుత్వోద్యోగులుగా నియమించడం చరిత్రాత్మకమని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న పథకాలతో రాష్ట్రంలోని విపక్షాలకు మైండ్ బ్లాంక్ అవుతున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
ఇంతింతై.. వటుడింతై..’ అన్నట్లుగా విజ్ఞాన శిఖరమైంది ఖమ్మం నగరంలోని ‘ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్' కళాశాల. ఏడు దశాబ్దాల్లో కాలానుగుణంగా మెరుగైన ఉపాధికి బాటలు వేసే కోర్సులను ప్రవేశపెట్టింది.
తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఆర్టీసీ కార్మికుల కల నెరవేరిందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కార్పొరేషన్ను ప్రభుత్వంలో విలీనం చేయడంతో అందరి కోరిక నెరవేరిందని చెప్పారు.
నగరంలోని మున్నేరు లోతట్టు ప్రాంత ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. గతంలో వచ్చిన వరదలు.. ప్రస్తుత వరదలను కళ్లారా చూసిన మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మున్నేరు వరద ముప్పు నుంచి శాశ్వత పరిష్కారానికి క
ఖమ్మం నగరంలోని మున్నేరు పరీవాహక ప్రాంతం వరదలో చిక్కుకున్న 27 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గురువారం రాత్రి రక్షించాయి. సహాయక చర్యల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కలెక్టర్ వీపీ గౌతమ్, �