గోదావరి వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు వరద పరిస్థితులను సమీక్షిస్తున్నారు.. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి.. ప్రస్తుతానికి వరద తగ్గితే పూర్తిగా ముప్పు తప్పినట్ల�
భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుతూ పెరుగుతూ దోబూచులాడుతోంది. ఏటా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వచ్చే గోదావరి వరదలతో పరీవాహక ప్రాంత గ్రామాలు, భద్రాచలంలోని పలు కాలనీలు ముంపునకు గురవుతుంటాయి.
వరదలు తగ్గుతాయని అంచనా వేసుకోకూడదని, రానున్న రెండు నెలలూ వరదల కాలమేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. అందువల్ల అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
నా పేరు బోడ బాలు. మాది టేకులపల్లి మండలం బోడ బంజర్. నా చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో నాన్నను ఎటు వెళ్తున్నావు అని అడిగితే.. పొలానికి మోటార్ పెట్టేందుకు వెళ్తున్నా అనేవారు. ఎప్పుడు అడిగినా అదే మాట చెప్పే�
పొంగులేటీ, ముస్తాఫా.. పిచ్చి మాటలు మాట్లాడొద్దు. మంత్రి పువ్వాడపై పొంతనలేని ఆరోపణలు చేస్తే.. ఇకపై చూస్తూ ఊరుకోం. తగిన బుద్ధి చెబుతాం..’ అంటూ మాజీ ఎంపీ పొంగులేటి, కాంగ్రెస్ నాయకుడు ముస్తాఫాపై బీఆర్ఎస్ మైన
‘ఐటీ హబ్.. లకారం ట్యాంక్బండ్.. నూతన కలెక్టరేట్.. సకల సౌకర్యాలతో ఆర్టీసీ బస్టాండ్.. అబ్బురపరుస్తున్న ప్రధాన రహదారులు.. ఆహ్లాదాన్ని పంచుతున్న పార్కులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ‘స్తంభాద్రి’ నగరంలో ఎన్నో అభి
‘పోడు పట్టాతో గిరిజనులకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్న సీఎం కేసీఆర్కు గిరిజనులంతా రుణపడి ఉండాలి. పట్టా పొందిన అందరికీ వారం రోజుల్లోనే పెట్టుబడి సాయం అందుతుంది. ఇక సంబురంగా సాగు చేసుకోవాలి’ అని రాష్ట్�
ఖమ్మం నగరానికి చెందిన సురేశ్కు 20 ఏళ్లు. డ్రైవింగ్ వచ్చు. లైసెన్స్ తీసుకోవాలంటే ఎంతోకొంత ఖర్చవుతుంది. ఆ మొత్తం లేకపోవడంతో లైసెన్స్ తీసుకోలేకపోయాడు. ఇది సురేశ్ ఒక్కడి సమస్య మాత్రమే కాదు. నిరుపేద కుటుం
ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి 100 సీట్లతో తరగతుల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించారు.
సీఎం కేసీఆర్ దిశా నిర్దేశంతో ప్రజలకు మరింత సులభతరంగా సేవలందించడమే లక్ష్యంగా రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
మనిషి తన జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడానికి ఆధ్మాత్మికతను మించిన మార్గం మరొకటి లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. దేశంలోకెల్లా అన్ని మతాలకూ సమ ప్రాధాన్యం ఇస్తున్నది తెల�
బీఆర్ఎస్ సర్కారులోనే ప్రభుత్వ విద్య బలోపేతమైందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఇందుకు ‘మన ఊరు/ మన బస్తీ మన బడి’ కార్యక్రమం మరింత దోహపడిందని, దీంతో సర్కారు బడులకు మహర్దశ ప�
మనిషి మనుగడ చెట్లతోనే ఆధారపడి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. హరితోత్సవంలో భాగంగా ఖమ్మం నగర ప�
రానున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. బీసీలే తన బలం, బలగమని, వారికి అన్ని విధాలా న్యాయం చేసేందుకు కృషి �