రాష్ట్రంలోని పల్లెలన్నీ ప్రగతి బాటలో పయనిస్తున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సోమవారం ఆయన కామేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రూ.42.16 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్ల నిర్మాణానిక�
తెలంగాణ అభివృద్ధి యావత్ దేశానికే ఆదర్శమని రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ప్రసంగించ
మొదటినుంచి సాగునీటికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రత్యేకతను మరోసారి చాటుకుంటున్నది. కొత్తగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తొలి సమీక్ష సమావేశం సాగునీటి
కర్ణాటక సాధారణ ఎన్నికల్లో బీజేపీకి పరాజయం తప్పదని భావించిన అమిత్ షా అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్
విభజన సమయంలో కేంద్రం తెలంగాణకు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలు గానే మిగిలాయని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నా రు. ఖమ్మం జిల్లా కల్లూరులో సోమవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన నిర్వహించిన
రాష్ట్రంలో ముస్లింల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా శనివారం ఆయన గొల్లగుడెం ఈద్గాలో ప్రార్థనల�
ఖమ్మం నగరంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సోమవారం విస్తృతంగా పర్యటించారు. టేకులపల్లి కేసీఆర్ టవర్స్ డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు 263 మందికి పట్టాలను పంపిణీ చేశారు. 23వ డివిజన్ శాంతి
పాలేరులో అనతికాలంలోనే ఎంతో అభివృద్ధి జరిగింది. ఏడాది కాలంలోనే నియోజకవర్గానికి మత్స్య, నర్సింగ్, జేఎన్టీయూ కాలేజీలను మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్ది. అనేక జాతీయ రహదారుల కూడలిగా ఖమ్మం రూరల్ మండలం అవతర
అంబేదర్ దేశ ప్రజలకు అందించిన సేవలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో ముఖ్యమంత్రి కేసీఆర్, అంబేద్కర్ మనుమడు ప్ర�
ఖమ్మంలో అడుగడుగునా అభివృద్ధి జాడలే కనిపిస్తున్నాయి. విశాలమైన రహదారులు.. డివైడర్ మధ్యలో పచ్చని చెట్లు, సెంట్రల్ లైటింగ్తో నగరం మెరిసి మురిసిపోతున్నది. అంతర్గత రహదారులు అద్దంలా మెరుస్తున్నాయి. నగరం నల�
‘సీఎం కేసీఆర్ మాటంటే మాటే.. ప్రజా సంక్షేమం.. అభివృద్ధి.. అంశం ఏదైనా సరే హామీ ఇస్తే నెరవేరి తీరాల్సిందే.. ప్రధానంగా ఆరోగ్య రంగంలో ముఖ్యమంత్రి ఆలోచనలన్నీ ఆచరణలోకి రావడం విశేషం..
గతంలో తాగునీటి అగచాట్లు అన్నీఇన్నీ కావు.. గుక్కెడు నీటి కోసం జనం అరిగోస పడ్డారు. నల్లా ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఎంతసేపు వస్తుందో తెలియదు.. అది కూడా రెండు, మూడు రోజులకొకసారి వస్తే మహిళలు ఎగబడేవారు. నీటిని ప�