సీఎం కేసీఆర్ వల్లనే ప్రభుత్వ విద్య బలోపేతమైందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కార్పొరేట్కు దీటుగా సర్కారు స్కూళ్లను తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కిందని స్పష్టం చేశారు.
రైతులు వైవిధ్యమైన పంటలు పండించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు.
స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొని తెలంగాణకు రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావును రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ బుధవారం �
సామాన్యుల సమస్యలను త్వరితగతిన పరిషరించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. ప్రజలందరూ వచ్చిన తమ సమస్యలను అధికారులకు చెప్పుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారమూ ప్రజావాణి
కరెంట్ తీగల్లో పవర్ ఉందో లేదో తెలుసుకోవాలంటే వాటిని పట్టుకుంటే తెలిసిపోతుందని, బండి సంజయ్కు అనుమానం ఉంటే ఆ తీగలను పట్టుకోవాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు.
ఖమ్మం శివారు వీ వెంకటాయపాలెంలోని వందెకరాల స్థలంలో బుధవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బహిరంగ సభ దద్దరిల్లింది. ఈ నెల 8న ముఖ్యమంత్రి కేసీఆర్ సభ నిర్వహించాలని నిర్ణయించి సభ ఇన్చార్జిగా రాష్ట్ర ఆర్థి�
ఖమ్మం సిగలో మరో మణిహారం చేరనుంది. విస్తరిస్తున్న నగరంలో ప్రజల సౌకర్యార్థం మంత్రి అజయ్ చేపట్టిన సంకల్పానికి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మున్నేరుపై బ్రిడ్జి నిర్మాణం గురించి బుధవారం ఖమ్మం బహిర�
కంచే చేను మేసిన చందంగా ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్రం దేశంలోని లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక స్వావలంబన, సామాజిక న్యాయం, సమాఖ్య స్ఫూర్తిని తుంగలో తొక్కింది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను బలవంతంగా ప్రజలపై ర�
ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ చారిత్రక ఘట్టంగా నిలిచిపోయేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు.
బీఆర్ఎస్ సత్తా ఏమిటో దేశానికి చాటిచెప్పేలే ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించాలని, ఈ సభ పార్టీ చరిత్రలో చారిత్రకఘట్టంగా నిలిచిపోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమాన్ని గమనించిన దేశ ప్రజలందరూ సీఎం కేసీఆర్ పాలనవైపు చూస్తున్నార�
రాష్ట్రంలో పాడి పరిశ్రమ అగ్రగామిగా నిలుస్తున్నదని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. శనివారం పశుగణాభివృద్ధి కేంద్రంలో జరిగిన జాతీయ కృత్రిమ గర్భాధారణ, ఆధునిక సాంకేతిక నిపుణుల సదస్�