ఖమ్మం ఖిల్లాలోని ప్రతి సమస్యకూ పరిష్కారం చూపుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. జాఫర్ బౌడీ మరమ్మతులకు నిధులు కేటాయిస్తామని, ఖబరస్తాన్ ప్రహరీకి రూ.15 లక్షలు మంజూరుచేస్తా�
పరిపాలనా సౌలభ్యం కోసం రఘునాథపాలెం మండలం వీ వెంకటాయపాలెంలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ను ప్రారంభోత్సవానికి ముస్తాబుచేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులను ఆదేశించారు.
పవిత్ర పుణ్యక్షేత్రం భద్రగిరి రాములోరి సన్నిధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రానున్నారు. నాలుగురోజులుగా జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది.
సర్వమతాల సమానత్వమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. దేశంలో ఎకడా లేని విధంగా తెలంగాణలో అన్ని పండుగలనూ ప్రభుత్వమే ఘనంగా నిర్వహిస్తోందన్నారు.
నిరుపేదల సొంతింటి కలను డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేశారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) అయ్యప్పస్వాముల కోసం శబరిమల యాత్రకు ప్రత్యేకంగా అద్దె బస్సులను ఏర్పాటు చేసిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ �
దేశ రాజకీయ యవనికపై సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. సీఎం కేసీఆర్ సారథ్యంలో కొత్త పార్టీ ఆవిర్భవించింది. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా బీఆర్ఎస్ ఉద్భవించింది. బీజేపీ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక �
జాతీయ రాజకీయాలకు సీఎం కేసీఆర్ మార్గదర్శకుడని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ ఎస్) పార్టీ ఆవిర్భావం సందర్భంగా పార్టీ శ్రేణులక�
ఖమ్మం బైపాస్ రోడ్డులోని రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో శ్రీశ్రీశ్రీ గ్రూపు వారు నూతనంగా నిర్మించిన ఉషాహరి కన్వెన్షన్, శ్రీశ్రీశ్రీ ఎక్సెలెన్సీ హోటల్ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్,
కేంద్ర సర్కారు తొలగించిన కిరోసిన్ హాకర్లను తెలంగాణ సర్కారు ఆదిరించింది. కేంద్రం తీరుతో జీవనోపాధి కోల్పోయి వీధినపడ్డ కిరోసిన్ హాకర్లను రాష్ట్ర ప్రభుత్వం అక్కున చేర్చుకుంది. ప్రత్యేక జీవో ద్వారా వారి�