సీఎం కేసీఆర్ వందల కోట్ల నిధులు మంజూరు చేయడం వల్లే ఖమ్మం నగరాభివృద్ధి జరిగిందని, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడమే లక్ష్యంగా ‘వాడవాడకు పువ్వాడ’ కార్యక్రమం చేపట్టినట్లు రాష్ట్ర ర�
జాతీయ పంచాయతీ అవార్డులు 20లో మన రాష్ట్రానికి 19 అవార్డులు దకడం బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పదికి పది స్థానాలు గెలవడం ఖాయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంలో రాష్ట్రంలోకెల్లా ఖమ్మం జిల్లానే అగ్రస్థానంలో ఉన్నదని మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మధిర అభివృద్ధికి నోచుకోలేదని, తెలంగాణ వచ్చాక ఖమ్మంతో సమానంగా మధి�
ఎవరెన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని, మరోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధిస్తుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని సీక్వెల్ రి�
అర్హులైన పేదలందరికీ ఇండ్ల పట్టాలను పంపిణీ చేస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలోని 57వ డివిజన్ వికలాంగుల కాలనీలో 460 మంది పేదలకు ఇండ్ల పట్టాలను కలెక్టర్ వీప
వ్యవసాయంలో అశ్వారావుపేట నియోజకవర్గం రోల్ మోడల్గా నిలుస్తోందని, ఆయిల్పాం సాగుకు చిరునామాగా మారిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. భవిష్యత్తులో హార్టీకల్చర్ హబ్గా రూ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మండిపడ్డారు.
కేంద్రం పెంచిన గ్యాస్ ధరలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మూడో రోజైన శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ఉమ్మడి పది జిల్లాల్లో పార్టీ శ్రే ణులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి.
సర్కారు బడుల్లోనూ కార్పొరేట్కు దీటైన విద్యను అందించే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వ పనిచేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కార్ బడుల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ పథకానికి శ్రీకారం చుట్టిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
ఖమ్మం నగరవాసుల సౌకర్యార్థం రూ.8 కోట్లతో ఖమ్మం నడిబొడ్డున వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ నిర్మించినట్టు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
రఘునాథపాలెం మండలం వీ వెంకటాయపాలెం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. సోమవారం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వారికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార�