కేసీఆర్ సర్కారులో గిరిజనులకు సముచిత గౌరవం లభించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. దీంతో వారు ఎంతో ఆత్మగౌరవంతో బతుకుతున్నారని అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గ
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గిరిజనాభివృద్ధికి పెద్దపీట వేసినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చడంతో గిరిజనులు సర్పంచ్లుగా, వార్డు సభ్యుల
తెలంగాణ ఉద్యమ లక్ష్యం నీళ్లు, నిధులు, నియామకాలు.. కొట్లాడి కొత్త రాష్ట్రం సాధించుకున్నాం.. ఉద్యమ రథసారథి కేసీఆర్ తెలంగాణ పగ్గాలు అందుకున్నారు. ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందిస్తున్నారు. ముఖ్యంగా ఏ లక్ష్యా�
గడిచిన తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో 23 వేలకు పైగా కొత్త పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, 2.90 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి అద్భుతంగా కొ
టీఎస్ఆర్టీసీ ఈడీగా కృష్ణకాంత్ బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఆయన హైదరాబాద్లో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అం దజేశారు.
రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రగతి, పథకాలపై దేశ, విదేశాల నుంచి ప్రశంసలు అందు�
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఎన్నడూ లేనివిధంగా కేవలం తొమ్మిందేండ్ల కేసీఆర్ పాలనలో ఖమ్మం అభివృద్ధి చెంది�
దక్షిణాదిలో బీజేపీకి ఇక పుట్టగతులు ఉండవ్.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులే లేరు.. బీఆర్ఎస్ను, ప్రభుత్వాన్ని అడ్డంగా పెట్టుకొని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ�
ఖమ్మం అభివృద్ధి హైదరాబాద్కు ఏమాత్రం తీసిపోని విధంగా జరి గిందని, అందుకు ప్రత్యక్ష నిద ర్శనమే ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లాకు ఘనమైన కీర్తి ఉందని, పరిపాలన అద్భుతంగా సాగుతున్నదని, అనేక విజయాలను సాధించామని, ఇది అధికారుల కృషితో సాధ్యమైందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఎన్టీఆర్ విగ్రహా�
ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక బచ్చా అని రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సోమవారం ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 91 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ �