Hyderabad | నగరంలోని బస్సు ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకురావడంపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించింది. ప్రైవేటు రవాణా నుంచి పబ్లిక్ రవాణా విధానంలోనే మెరుగైన సేవలు అందుబాటులో ఉన్నాయన�
రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా టీఎస్ఆర్టీసీ డ్రైవర్లందరూ ప్రమాదాలను నివారించాల ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ (టీఎస్ఆర్టీసీ) చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. వర్షాల �
TSRTC | శ్రీశైలం పుణ్య క్షేత్రానికి టీఎస్ఆర్టీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. వీకెండ్స్లో 2రోజులు ఈ టూర్ ఉంటుంది. ప్యాకేజీలో పెద్దలకు టికెట్ ధర రూ.2,700, పిల్లలకు రూ.1,570 గా నిర్ణయించారు. ఈ నెల 22న ఈ ప్�
రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా టీఎస్ఆర్టీసీ డ్రైవర్లందరూ ప్రమాదాలను నివారించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ (టీఎస్ఆర్టీసీ) చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. వర్షాల �
TSRTC | హైదరాబాద్ ప్రయాణికులను మరింతగా ఆకట్టుకుని ఆదాయాన్ని పెంచుకునేందుకు టీఎస్ఆర్టీసీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్కు పోటీగా అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. టికెట్లపై వివిధ రకా�
TSRTC | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గ
TSRTC | టీఎస్ఆర్టీసీ మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. బస్సుల్లో కండక్టర్లు, ప్రయాణికులు ఎదుర్కొనే నగదు కష్టాలకు చెక్ పెట్టే దిశగా క్యూఆర్ కోడ్ స్కాన్ సిస్టం తీసుకురానున్నది.
టీఎస్ ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం తొలిసారి ప్రవేశపెట్టిన టూర్ ప్యాకేజీలకు విశేష స్పందన లభిస్తున్నది. టీఎస్ ఆర్టీసీ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ విన్నూత్న కార్యక్రమంలో �
నష్టాల బాట నుం చి ఆర్టీసీ లాభాల బాట పట్టింది. ఇందుకోసం వినూత్న కార్యక్రమాలతో ప్రయాణికులను ఆకట్టుకుంటున్నది. సంస్థ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ సంస్థను ప్రజలకు మరింత చేరువ చేయడానికి కృషి చేస్తున్�
TSRTC | జిల్లాకేంద్రాల్లో టీఎస్ ఆర్టీసీ కొత్తగా ‘పల్లెవెలుగు టౌన్ బస్పాస్'ను ప్రవేశపెడుతున్నది. 10 కిలోమీటర్ల పరిధికి నెలకు 800, ఐదు కిలోమీటర్లకు 500గా ధరను సంస్థ ఖరారు చేసింది. మొదట కరీంనగర్, మహబూబ్నగర్, న�
TSRTC | హైదరాబాద్ : ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పల్లె వెలుగు టౌన్ బస్ పాస్కు శ్రీకారం చుట్టింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్�
ఇప్పటి వరకు మెట్రోపాలిటన్ సిటీలకే పరిమితమైన ఎలక్ట్రికల్ బస్సులు జిల్లాలో సందడి చేయనున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఆర్టీసీ యజమాన్యం నిధుల ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి నల్లగొండ జ�
ఈ నెల 17న అమావాస్య సందర్భంగా కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గానుగాపూర్ దత్తాత్రేయస్వామి ఆలయానికి ప్రత్యేక టూర్ ప్యాకేజీతో సూపర్ లగ్జరీ బస్సును టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. గానుగాపూర్తోపాటు �
TSRTC | దత్తాత్రేయస్వామి భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి ఆలయానికి ప్రత్యేక సూపర్లగ్జరీ బస్సును నడుపనున్న
సికింద్రాబాద్ (Secunderabad) ఉజ్జయినీ మహంకాళి బోనాలు (Ujjaini Mahakali Bonalu) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజల అనంతరం ఉదయం 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas yadav) ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్�