TSPSC | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరిని సోమవారం సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్, ఏఈ, ఏఈఈ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) పేపర్లు కూడా విక్రయించినట్ట�
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పరీక్ష సోమవారం సజావుగా నిర్వహించారు. ఉదయం పేపర్-1 పరీక్షకు 11,102 మంది రాగా, మధ్యాహ్నం పేపర్2కు 11,028 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
రాష్ట్రంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. సోమవారం, మంగళవారాల్లో ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో నిర్వహించను న్నారు.
గ్రూప్-4 దరఖాస్తుల్లో తప్పుల సవరణకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. ఈ నెల 9 నుంచి 15 వరకు దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవచ్చని సంస్థ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు.
TSPSC | హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులను సరి చేసు�
TSPSC | ఈ నెల 13న జరగాల్సిన పాలిటెక్నిక్ లెక్చరర్ నియామక పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీషెడ్యూల్ చేసింది. ఈ పరీక్షను మళ్లీ సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు పాలిటెక్నిక్ లెక్చరర్ల నియామక పరీక్షలు ని�
రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈ నెలలో ప్రవేశ పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకొన్నది. ప్రతి పరీక్షాకేంద్రంలో పూర్తిస్థాయి సిట్టింగ్ స్కాడ్ (అబ్జర్వర్)ను నియమించాలని నిర్ణయించింది. టీఎస్పీఎస్సీ, పదో
TSPSC | రాష్ట్రంలో మే నెలంతా పరీక్షల బిజీ షెడ్యూల్ నమోదైంది. 2,024 ఉద్యోగాల భర్తీకి వరుసగా ఏడు పరీక్షలు జరుగనున్నాయి. ఈ నెల 8 నుంచి 22 వరకు పరీక్షల నిర్వహణకు టీఎస్పీఎస్సీ కసరత్తు ముమ్మరం చేస్తున్నది. అత్యధికంగా 1,5
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకొన్నది. కమిషన్ చైర్మన్ జనార్దన్రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్ను సోమవారం ఈడీ తన కార్యాలయంలో సుమారు పదిన్నర గంటలపాటు విచారించింది. రాత్రి
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్టయిన కొడుకు కేవీ జనార్దన్ (ఏ19), తండ్రి కోస్గి మైబయ్య (ఏ20) మూడు రోజుల కస్టడీ సోమవారం పూర్తికావడంతో సిట్ అధికారులు 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హ
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సభ్యుడు రమావత్ ధన్సింగ్ ఉద్యోగ విమరణ సన్మాన సభను సోమవారం కార్యాలయంలో నిర్వహించారు. తోటి సభ్యులు పూలబొకేలు, శాలువాలతో ధన్సింగ్ దంపతులను సత�
టీఎస్పీఎస్సీ ఏఈ పేపర్ కొనుగోలు చేసి ఇటీవల అరెస్టయిన మైబయ్య, అతని కొడుకు జనార్దన్ను మూడురోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. దీంతో వారిద్దరినీ శుక్రవారం చంచల్గూడ జైలు నుంచి అధికారులు సిట్ �