YS Sharmila | హైదరాబాద్ : వైఎస్ షర్మిలపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. షర్మిలపై ఐపీసీ 332, 353, 509, 427 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సిట్ కార్యాలయానికి బయల్దేరిన వైఎస్ ష
TSPSC | హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ ఏఈ పేపర్ లీకేజీ వ్యవహారంలో మరో ఇద్దరిని సిట్ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో నిందితుల సంఖ్య 20కి, అరెస్ట్ల సంఖ్య 19కి చేరింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితులైన పులిదిండి ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డి రెండు రోజుల (17,18 తేదీల్లో) ఈడీ కస్టడీ పూర్తయ్యింది. ఈ మేరకు న్యాయస్థానానికి ఈడీ తరఫున మెమో దాఖలు చేశారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో సర్కారు కొలువు వచ్చిందంటే జీవిత కల నెరవేరినట్లే. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వస్తే కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు ఉండవు. అలాంటిది ఓ పేద కుటుంబంలో ముగ్గురికీ సర్కారు కొలువులు రావడం వి
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసిన కేసులో అరెస్టయిన ఖమ్మంకు చెందిన సాయిలౌకిక్, సుష్మిత దంపతుల మూడు రోజుల కస్టడీ ఆదివారంతో ముగిసింది. తమ ఆడికారు అమ్మి, అడ్వాన్స్గా వచ్చి
TSPSC | హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ డీఏఓ(డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్) ప్రశ్నాపత్రం లీకేజి కేసులో ఖమ్మం జిల్లాకు చెందిన సాయి లౌకిక్, సుష్మిత దంపతులకు రెండో రోజు పోలీసు కస్టడీలో భాగంగా విచారణ జరిగింది. ఇందుల�
TSPSC | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. పలు ఉద్యోగ నియామక పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించింది. టీఎస్పీఎస్సీ. మే 16వ తేదీన అగ్రికల్చర్ ఆఫీసర
TSPSC Paper Leak | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కస్టోడియన్ శంకరలక్ష్మి డైరీని సిట్ సీజ్ చేసింది. ప్రశ్నపత్రాలు ఉన్న కంప్యూటర్ పాస్వర్డ్ను కస్టోడియన్ శంకరలక్ష్మి డైరీ నుంచి దొంగిలించామని ప్రధాన నిం�