TSPSC | టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంలో హైదరాబాద్ పోలీసుల కేసు ఆధారంగా గతవారం ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ.. సోమవారం కస్టోడియన్ శంకరలక్ష్
BJP Leaks | గుజరాత్లో డబుల్ ఇంజిన్ బీజేపీ సర్కారు ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన జూనియర్ క్లర్కుల రిక్రూట్మెంట్ ప్రశ్నపత్రం లీక్ అయింది. పరీక్షకు కొన్ని గంటల ముందే ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. దీనిపై అక్క�
తనస్వార్థ రాజకీయాలకోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ పరువు తీస్తున్నారని, లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థుల భవిష్యత్తో చెలగాటం ఆడుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ
రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీల (Paper Leak) వెనుక బీజేపీ (BJP) నాయకుల హస్తం ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar ) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి బీజేపీ అగ్రనాయకత్వం చేసిన కుట్రలో భాగమే ఈ లీకే�
తమ రాజకీయ అవసరాల కోసం బీజేపీ (BJP) నాయకులు పేపర్ లీక్ (Paper Leak) చేసి విద్యార్థులు, ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) ఆగ్రహం వ్యక్తంచేశారు.
SSC Exam Paper Leak | సాధారణంగా పరీక్షకు ముందే ప్రశ్నపత్రం బయటకు వచ్చి, దాన్ని చూసి సమాధానాలు సిద్ధం చేసుకొని పరీక్ష రాసే అవకాశం లభిస్తే దాన్ని పేపర్ లీకేజీగా భావిస్తారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 లాంటి పర
BJP | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక నిందితుడు రాజశేఖర్రెడ్డి బీజేపీ మనిషేనని నిర్దంద్వంగా తేలింది. దీంతో టీఎస్పీఎస్సీ లో కంప్యూటర్ హ్యాకింగ్, ప్రశ్నపత్రాల లీకేజీ ఘటన వెనుక బీజేపీ కుట్ర దాగి
రాష్ట్రంలో పేపర్ లీకేజీల వెనుక బీజేపీ కుట్ర ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. బంగారు తెలంగాణను అధోగతిపాలు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ప్�
టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీపై సిట్ బృందం మంగళవారం జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో గ్రూ ప్-1 పరీక్ష రాసిన అభ్యర్థులను ప్రశ్నించింది. తాటిపెల్లితోపాటు ఇతర గ్రామాల్లో సిట్ బృందం దర్యాప్తును కొనస�
‘రాష్ట్రంలో యాసంగి పంట చేతికొచ్చే దశలో ఉన్నది. వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా విద్యుత్తును అందించాల్సిన సమయం ఇది. ఏ మాత్రం ఆటంకాలు ఎదురైనా పంటలు దెబ్బతిని రైతాంగం నష్టపోతుంది. పదో తరగతి పరీక్షలు ప్రారంభమ�
టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీపై సిట్ విచారణ చివరి దశకు చేరుకున్నది. ఇప్పటికే నిందితులు ఇచ్చిన సమాచారంతో పాటు పేపర్ కస్టోడియన్ శంకర లక్ష్మి, టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, కమిషన్ సభ్యు
Telangana | ‘టీఎస్పీఎస్పీ ఉద్యోగాల కోసం 30 లక్షల మంది దరఖాస్తు చేశారు. పేపర్ లీకేజ్తో వారంతా కష్టాలు పడుతున్నారు’ ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ నేతలు నిత్యం చేస్తున్న విమర్శ ఇది. వీరి మాటలను చూసి నిరుద్యోగులే