TSPSC | నీళ్లు, నిధులు, నియామకాలు.. ఇదీ తెలంగాణ ఉద్యమ నినాదం.. ప్రత్యేక రాష్ట్ర కల నెరవేరగానే సీఎం కేసీఆర్ ఈ మూడింటిపైనా దృష్టిసారించారు. దీంతో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది.
టీఎస్ ఎంసెట్ పరీక్ష షెడ్యూల్లో మార్పులు జరిగాయి. మే 7 నుంచి 11 వరకు నిర్వహించే ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష తేదీలను మార్చినట్టు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు తెలిపారు. ఎంసెట్ ఇంజినీ�
TSPSC | హైదరాబాద్ : గ్రూప్-1( Group -1 )తో పాటు పలు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలో ప్రత్యేక దర్యాప్తు బృందం( SIT ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుక�
TS EAMCET | హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్( TS EAMCET ) పరీక్షల షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. మే 7వ తేదీ నుంచి జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల( Engineering Exams ) తేదీల్లో మార్పులు చేసినట్లు అధికారులు ప్రకటించా
TSPSC |టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో గురువారం కీలక విషయం బయటపడింది. గ్రూప్-1 సహా ఆరు పరీక్షలకు సంబంధించిన మాస్టర్ ప్రశ్నపత్రాలతోపాటు ఆన్సర్షీట్లను కూడా కాపీ చేసుకున్నట్టు సిట్ విచారణలో నిందిత
టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో ముగ్గురు నిందితులను బుధవారం సిట్ కస్టడీకి తీసుకొని తొలిరోజు వారి లింక్లపై ఆరా తీసింది. ప్రధాన నిందితుడు ప్రవీణ్, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్రెడ్డి గ�
కేంద్రంలో మోదీ తొమ్మిదేండ్ల పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదకర పరిస్థితులకు చేరుకున్నదని, రాజ్యాంగ విలువలకు కేంద్ర సర్కారు ముప్పుగా మారిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మోద�
నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేవరకు బీజేపీ అలాగే ఉన్నది. ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిందో అప్పటినుంచి బీజేపీ కాస్త ఏజేపీగా మారింది. అదే ‘అదానీ జనతా పార్టీ’. ఇప్పుడు నరేంద్ర మోదీకి అదానీనే జనతా, అదా�
దేశంలో నియంత పాలన కొసాగుతున్నదని, ప్రతిపక్షాల గొంతును కేంద్ర ప్రభుత్వం నొక్కుతున్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. రాహుల్ గాంధీపై (Rahul gandhi) అనర్హత వేటు దానికి చక్కటి ఉదాహరణ అని చ�