టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో తాజాగా అరెస్టయిన ముగ్గురితోపాటు ఆరు రోజుల పోలీస్ కస్టడీ పూర్తి చేసుకొన్న తొమ్మిది మంది నిందితులను గురువారం సిట్ నాంపల్లి కోర్టులో హాజరు పరిచింది. ఈ కేసులో ప్రధాన ని�
వారంతా పేద విద్యార్థులు. సర్కారు కొలువుల సాధనే లక్ష్యంగా గురిపెట్టి చదువుతున్నారు. ఇటీవల టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీల వ్యవహారం పెను సంచలనం సృష్టించినా.. దానిపై ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నా..
ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టే నైతిక అర్హత రేవంత్ రెడ్డికి లేదని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండగాని కిరణ్గౌడ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పడాల సతీశ్, తొనుపునూరి శ్రీకాంత
TSPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. లీకేజీల వ్యవహారంలో టీపీపీసీ చీఫ్ రేవంత్రెడ్డి గ్రూప్-1 పేపర్లపై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసి
TSPSC | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ విచారణ వేగవంతంగా సాగుతున్నది. టీఎస్పీఎస్సీలో ఉద్యోగం చేస్తూ గ్రూప్-1 పరీక్ష రాసి ప్రిలిమ్స్లో అధిక మార్కులు సాధించిన 10 మందితోపాటు మరికొందరికి తాజాగా
రాష్ట్రంలో పేపర్ లీక్పై బీజేపీ నేతల వైఖరి గురివింద నీతిని తలపిస్తున్నది. పేపర్ లీకేజీతో బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదు. లీక్ చేసింది టీఎస్పీఎస్సీ సిబ్బంది. దీనిపై దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ వ�
టీఎస్పీఎస్సీ వేలాది మందికి ఉద్యోగాలు కల్పించిన కల్పవృక్షం.. నిరుద్యోగులకు కల్పతరువు.. పకడ్బందీ ప్రణాళిక, అత్యాధునికత సాంకేతికతతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. పటిష్టమైన భద్రత, నిఘా మధ్య కొనసాగుతున్నది. �
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం తీవ్ర వివక్షకు గురైంది. నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం జరిగింది. స్థానికులకంటే ఆంధ్రోళ్లే ఉద్యోగాలను కొల్లగొట్టారు. టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన ఉద్యమ నేత కేసీ�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు దర్యాప్తు జరుగుతున్నదని, ఇప్పటివరకు తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.
TSPSC | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితుల నుంచి సిట్ అధికారులు కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. ప్రధాన నిందితులైన ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డి గ్రూప్-1 పేపర్ కోసం జూన్ నుంచే ప్రయత్నాల�