నీళ్లు, నిధులు, నియామకాల సెంటిమెంట్పైనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇప్పటికే 1.33 లక్షల ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగుల పాలిట కల్పవల్లిగా మారింది.
ఎన్నో సంస్కరణలు తెచ్చి.. మరెన్నో ప్రస్థానాలను నెలకొల్పింది. ఎన్నెన్నో విజయాలు నమోదు చేసి ఎందరెందరో జీవితాల్లో వెలుగులు నింపింది. పకడ్బందీగా పోటీ పరీక్షలు నిర్వహించి.. జాప్యం లేకుండా ఫలితాలు ప్రకటించి దే
‘నవ్విపోదరు కాక నాకేంటి సిగ్గు’ అన్న చందంగా ఉన్నది ప్రతిపక్ష నాయకుల తీరు. ఎక్కడ ఏది జరిగినా ప్రభుత్వానికో లేదంటే అధికారపార్టీ నేతలకో ఆపాదించడం పరిపాటిగా మారింది. స్వార్థపూరిత ప్రయోజనాల కోసం వాస్తవాలు �
‘పేపర్ లీకేజీ ఉదంతం మూలాలు తెలుసుకోకుండానే బీజేపీ, కాంగ్రెస్లు అర్థం లేని ఆరోపణలతో గాయి చేసేది రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి మాత్రమే. ఇంకెన్నాళ్లీ మీ నాటకాలు.. ఇప్పటికే ఆందోళనలో ఉన్న యువతను తప్పుదోవ
నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్ లైన్గా ప్రత్యేక రాష్ట్రం ఏర్ప డింది. ప్రతి పల్లెకూ నీళ్లు, నిధులు ఇప్పటికే పుష్కలంగా అందుతున్నాయి. ఉద్యోగాల ను కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ఏర్పాటు చ
ఏప్రిల్ 3 నుంచి జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించటానికి మండల విద్యాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జోన్ పరిధిలో 19 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 11 ప్రభుత�
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై కాంగ్రెస్, బీజేపీ నేతలు యువతను తప్పుదోవ పట్టించి, వారిని భయాందోళనకు గురిచేస్తూ, వారి భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మ
టీఎస్పీఎస్సీలో రాజశేఖర్కు ఉద్యోగం రావడంలో తన పాత్ర ఉన్నదని రేవంత్రెడ్డి ఆరోపించడం హాస్యాస్పదంగా ఉన్నదని తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్) చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు ఆగ్రహ�
తెలంగాణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులు ఎంతోమందికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకతే ప్రమాణంగా ఉద్యోగ అవకాశాలు కల్పించింది. సామాన్య కుటుంబంలో నుంచి వచ్చిన అనేక మంది కష్టపడి చదివి, ఎలాంటి పైర�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఎంతో మంది కష్టపడి ఉద్యోగాలు సాధించారు. ఓర్వలేని ప్రతి పక్ష పార్టీల నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. ప్రతి పరీక్షను టీఎస్�
ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా మన అంతిమ లక్ష్యం ఉద్యోగాన్ని సాధించడమే అయినప్పుడు నిరాశపడకుండా మరింతగా ప్రిపేర్ అవుదామని ప్రిలిమ్స్ క్వాలిఫయర్, ప్రభుత్వ ఉద్యోగి డాక్టర్ బేతి మధు పేర్కొన్నారు.
Minister Koppula Eshwar | ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నాయంటూ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారన్నారు. అయినా, కాంగ