Group-1 Prelims | టీఎస్పీఎస్సీ జూన్ 11న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను వాయిదా వే సేందుకు హైకోర్టు నిరాకరించింది. పరీక్షను కనీసం రెండు నెలలు వాయిదా వేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఏ వెం కటే�
JL Exams | రాష్ట్రంలోని 1,392 జూనియర్ లెక్చరర్ల నియామక పరీక్షలను సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్1, మధ్యాహ్నం 2.30 గంటల న�
AE Eaxms | రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 21, 22 తేదీల్లో వివిధ ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాల్లోని అసిస్టెంట్ ఇంజినీర్ల పోస్టులకు సంబంధించిన పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు టీఎస్ఆర్టీసీ ప�
గతంలో వాయిదా పడ్డ మరో రెండు పరీక్షల షెడ్యూళ్లను టీఎస్పీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ విభాగంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఏ అండ్ బీ) పరీక్షను జూలై 13, 14న నిర�
TSPSC | హైదరాబాద్ : టీపీబీవో( Town Planning Building Overseer ), వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్( Veterinary assistant Surgeon ) పోస్టుల రాతపరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ఒక ప్రకటన విడుదల చేసింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన లీక్ వీరులు మొదటి ర్యాంకు సాధించినట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. పేపర్ లీకేజీ చేసి డివిజనల్ అకౌంట్స్ అఫీసర్ (డీఏవో) పరీక్ష రాసిన ముగ్గురు టాపర్లుగా నిలిచారని త�
TSPSC | హైదరాబాద్ : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. ఈ నెల 21, 22వ
TSPSC | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్ పోస్టుల దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. ఈ నెల 17 నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేస
రాష్ట్రంలో 148 అగ్రికల్చర్ ఆఫీసర్ (ఏవో) పరీక్షను మంగళవారం పకడ్బందీగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 �
ఇంజినీరింగ్ శాఖల్లో ఖాళీల భర్తీ కోసం ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించిన ఏఈఈ (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అండ్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్) పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ ని టీఎస్పీఎస్సీ సోమవ
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరికొందరి పాత్రపై సిట్ ఆరా తీస్తున్నది. ఈ కేసులో ఇప్పటివర కు 28 మందిని నిందితులుగా చేర్చిన సిట్.. 27 మందిని అరెస్టు చేసింది.
టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్గా ఎన్ జగదీశ్వర్రెడ్డిని నియమిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీ ఓఎస్డీగా