పోలీస్ సిబ్బంది విధులపై నిర్లక్ష్యం వహించకుండా ప్రతి పోలీసు విధులు నిర్వహించాలని డీఎస్పీ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మక్త ల్ పోలీస్ స్టేషన్ను డీఎస్పీ ఆకస్మిక తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలిం�
రుణం కింద పశువులు ఇప్పిస్తామని ఆరిజన్ డెయిరీ వాళ్లు మోసం చేశారు. లక్ష రూపాయలకు ఒక ఆవు లేదా ఒక బర్రె ఇస్తామని.. కనీసం రెండు పశువులైనా తీసుకోవాలనే నిబంధన పెట్టారు.
SI Exam | ఎస్సీటీ ఎస్ఐ (పీటీవో) టెక్నికల్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్లోని పరీక్ష కేంద్రాల్లో నిర్వహించినట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ఆదివారం
తప్పిపోయిన బాలుడిని రెండు గంటల్లోనే పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఎ.నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం..
కొండగట్టు దేవస్థానంలో చొరబడి అంజనేయ స్వామికి చెందిన వెండి వస్తువులను ఎత్తుకెళ్లిన దొంగల ముఠాలోని ముగ్గురు చోరులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 5కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఏ భ�
మర్యాదపైనే పోలీస్ శాఖ ప్రతిష్ట ఆధారపడి ఉన్నది. దానిని పెంపొందించడంలో రిసెప్షన్ అధికారులు కీలకంగా వ్యవహరించాలని డీజీపీ అంజనీకుమార్ పోలీస్ అధికారులకు సూచించారు.
బీమా డబ్బులను కాజేయాలనే కుట్రతో ఓ వ్యక్తిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన ఘటన షాద్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుల్లోకి వచ్చింది.
చాయ్ తీసుకొచ్చి ఇస్తే, అది నిజంగా చాయేనా? అందులో విషం కలిపి ఉంటే? అని పోలీసులను ప్రశ్నించారు ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్. బీజేపీపై అవమానకర అభియోగాలు మోపారంటూ ఎస్పీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు.
గిరిజనులు గుడుంబా, ఇతర మత్తుపదార్థాలను తయారు చేస్తే కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా టాస్క్ఫోర్స్ అధికారి రాంరెడ్డి అన్నారు. శనివారం రామాయంపేట మండలంలోని కాట్రియాల,
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీస్ యంత్రాంగం విధులు నిర్వహిస్తుందని ఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వా ర్షిక నివేది�
పోలీస్ ఎంపిక ప్రక్రియ మొత్తం పారదర్శకంగా కొనసాగుతుంది. ఈ పరీక్షలకు సంబంధించి ఎవరైనా దళారులుగా ఉద్యోగం ఇప్పిస్తామని లేదా క్వాలిఫై చేయిస్తామని ప్రలోభాలకు గురి చేస్తే నమ్మి మోసపోవద్దు.
దిశ ఎన్కౌంటర్పై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. 2019 నవంబర్ 28న జరిగిన ఈ ఘటనపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాసర్రెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ ప్రారంభించింది.
తెలంగాణలో పోలీస్ మానిటరింగ్ చాలా బాగుందని ఐజీ వెస్ట్జోన్(ఐపీఎస్)వీ.బీ. కమలహాసన్రెడ్డి తెలిపారు. జోగుళాంబ గద్వాల ఎస్పీ రంజన్ రతన్కుమార్తో కలసి వార్షిక తనిఖీల్లో భాగంగా కోదండాపూర్లోని అలంపూర్�