Hyderabad | ఒకే కుటుంబంలో ముగ్గురికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వరించింది. సుమారు 28 ఏళ్లుగా కుటుంబాన్ని పోషించడం కోసం ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న తండ్రి కష్టాన్ని ఎలాగైనా తగ్గించాలనే భావనతో కఠోరమైన స�
రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చడంతో పాటు నేరాలను ఛేదించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి వరుసలో ఉన్నదని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ అన్నారు. శనివారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమ�
తెలంగాణ పోలీస్ సామాజిక, డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజలకు అత్యంత వేగంగా సేవలు అందిస్తున్నదని లోక్సభ సెక్రటేరియట్ సీనియర్ అధికారుల బృం దం ప్రశంసించింది. చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఇటీవల మీడియ
రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సురేశ్ కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, పాట�
కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో సకల జనులు, సబ్బండ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పరిపాలన సాగిస్తున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా వందలాది పోలీసు కుటుంబాల�
పోలీసు ఉద్యోగాల కోసం తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ఆధ్వర్యంలో నిర్వహించిన తుది పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ను ఈ నెల 14 నుంచి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జిల్లా ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభ్వుత్వ, స్వచ్ఛంద సంస్థల కార్యాలయాలు, పోలీస్స్టేషన్లు, బెటాలియన్లో, అధికారులు, ప్రజాప్రతినిధులు జెండాను ఎ�
మహానగరంలో మెగా సిటీ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సీఎం కేసీఆర్ పెరుగుతున్న జనాభా, నగర విస్తీర్ణాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసు సేవలను విస్
ప్రతి ఆటోడ్రైవర్ యూనిఫామ్ లేని పోలీస్ అని, క్రమశిక్షణతో మెలగాలని నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ సూచించారు. నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సీహెచ్.ప్రవీణ్కుమార్ ఆదేశాల మేరకు జిల్లాకేం�
దేశంలోనే అత్యుత్తమ పోలీసింగ్ సేవలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం సైదాబాద్, ఐఎస్ సదన్ పోలీస్స్టేషన్ల కొత్త భవనాలను ఎమ్మెల్యేలు అహ్మద్ బలాల, పాషాఖ�
మండలంలోని పొన్కల్లో ట్రాక్టర్ డ్రైవర్ తాటికొండ వినోద్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. మామడ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ఎల్ జీవన్రెడ్డి శనివారం వివరాలు వెల్లడించారు. 2021
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు గ్రామస్థాయిలో రోడ్డు భద్రతా కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు డీజీపీ అంజనీకుమార్ చెప్పారు. గురువారం తన కార్యాలయంలో రహదారుల భద్రతా చర�