నగర శివారు ప్రాంతాల్లో గుర్తు తెలియని శవాలు బయటపడుతున్నాయి. ఎక్కడో హత్య చేసి.. శివారుల్లో పడవేస్తున్న ఘటనలే ఎక్కువగా ఉంటున్నాయి. శివారు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో గుర్తు త�
ప్రేమోన్మాదంతో ఓ వివాహితను పెళ్లి చేసుకుంటానంటూ వెంటపడటంతో పాటు ఆమె భర్తను కిరాతకంగా హత్య చేసిన నిందితుడు సహా అతడికి సహకరించిన మరో వ్యక్తిని ఫిలింనగర్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. జూబ�
తెలంగాణ రాష్ట్ర రాజధానికి కల్పిస్తున్న భద్రతలో కీలక పాత్ర (ఆర్మ్ర్ రిజర్వ్ ఫో ర్స్) సాయుధ బలగాలదేనని, నగరానికి ప్రత్యేక బలం వారేనని నగర పోలీసు కమిషనర్ కొత్తకో ట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పేట్ల బుర�
డెలివరీ బాయ్ అవతారమెత్తి ఇండ్లల్లో దొంగతనాలు చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలిలోని కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో మాదాపూర్ డీసీపీ జి.వినీత్ నిందితుడి వివరాలు వెల్లడి
దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా సైబరాబాద్ కమిషనరేట్కు చెందిన రాజేంద్రనగర్ పీఎస్ నిలిచింది. నిరుడు దేశవ్యాప్తంగా ఈ అవార్డు కోసం సుమారు 17వేలకుపైగా పోలీస్ స్టేషన్ల పేర్లు వెళ్లగా.. 74 పోలీస్ స్టేషన�
‘న్యూ ఇయర్ డే’ను పురస్కరించుకొని రాష్ట్ర హోంశాఖ 636 మందికి పోలీసు పలు సేవా పతకాలను సోమవారం ప్రకటించింది. రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, టీఎస్ఎస్పీ, అగ్నిమా�
గుప్తనిధుల ఆశచూపి, మంత్రాలు, క్షుద్ర పూజల పేరుతో 11 మందిని హత్య చేసి సంచలనం రేపిన నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన తాంత్రికుడు సత్యంయాదవ్ను మంగళవారం పోలీస్ కట్టడీకి తీసుకున్నట్టు సమాచారం.
చోరీకి గురైన/తప్పిపోయిన ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో దేశవ్యాప్తంగా తెలంగాణ మరోసారి మొదటి స్థానంలో నిలిచిందని సీఈఐఆర్ సూపర్ యూజర్, సీఐడీ ఏడీజీ మహేశ్ భగవత్ వెల్లడించారు.
ఈ నెల 20లోగా పోలీసు శాఖలో బదిలీలు ఉండవచ్చని తెలుస్తున్నది. ఈ నెల 20 తరువాత హోంశాఖపై సీఎం రేవంత్రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టనున్నట్టు తెలిసింది. డీజీపీ ఆఫీసులోనే ఆయా విభాగాల ఏడీజీలు, ఉన్నతాధికారులతో స�
Security | మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై దాడి నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దాడి నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రభుత్వం భద్రతను పెంచింది.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా నగరంలో పోలీసు అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీలను తీవ్రతరం చేశారు. పలుచోట్ల లెక�
వాహనాల తనిఖీల్లో అనుమతులు లేని మద్యం, ఆధారాలు లేని నగదును తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శుక్రవారం మండల పరిధిలోని కంకోల్ శివారులో ముంబాయి జాతీయ రహదార
మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. నాలుగు ఇండ్లల్లో దొంగతనం చేసి అడ్డువచ్చిన కుటుంబసభ్యులను చితకబాదారు. సుమారు రూ. 8లక్షల బంగారు ఆభరణాలతో పాటు రూ. లక్షా 5వేల నగదును అపహరించారు. �