మరింత మెరుగుపడిన రాష్ట్ర పోలీస్ వ్యవస్థ: డీజీపీ మహేందర్రెడ్డి ఎల్బీనగర్ నియోజకవర్గం మొత్తానికి సీసీ కెమెరాల నిఘా: ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ఎల్బీనగర్, నవంబర్ 25: తెలంగాణ రాష్ట్రంలో తప్పులు చేయాలంటే ద
వెస్ట్జోన్ డీసీపీ శ్రీనివాస్ బంజారాహిల్స్, నవంబర్ 23: శాంతి భద్రతలను కాపాడడంతో పాటు నేరాలు జరిగిన వెంటనే మరింత వేగంగా స్పందించేలా పనితీరును మెరుగుపర్చుకోవాలని వెస్ట్జోన్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్
పోలీసుల పని తీరుపై గోవా అసెంబ్లీ బృందం ప్రశంస సిటీబ్యూరో, నవంబర్ 22(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగర పోలీసుల పని తీరు, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో వారు తీసుకుంటున్న చర్యలపై గోవా అసెంబ్లీ బృందం ప్రశంసల
టెక్నాలజీ వినియోగంలో దేశంలోనే టాప్ ప్రజా సమస్యలపై స్పందనలో తొలి స్థానం ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వే వెల్లడి నేరమేదైనా పక్కా న్యాయం, ప్రమాదమేదైనా తక్షణ సహాయం. జవాబుదారీతనంలో మేటి, సత్ప్రవర్తనలో రా�
దాతల సహకారంతో ముందుకు పనిచేయని సీసీ కెమెరాలపై ప్రత్యేక నిఘా జూబ్లీహిల్స్ సొసైటీలో సీసీ కెమెరాల పనులు ప్రారంభం బంజారాహిల్స్,నవంబర్ 17: నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప�
‘మత్తు’ నుంచి ‘మార్పు’ వరకు..వెన్నంటే ఉన్న పోలీసులు చోరీలకు పాల్పడుతున్న పలువురికి కౌన్సెలింగ్ ఆపరేషన్ ఛేంజ్తో 10 మంది నేరస్తుల్లో మార్పు జగద్గిరిగుట్ట క్రైం విభాగం వినూత్న ఆలోచన పోలీస్ స్టేషన్కు �
పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాం: హోంమంత్రి నేర రహిత తెలంగాణే లక్ష్యం: డీజీపీ మహేందర్రెడ్డి ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): శాంతిభద్రతలు పటిష్టంగ
వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు 46% మంది వెనుకంజ ఫిర్యాదుతో తలెత్తే పరిణామాలపై 18% మంది ఆందోళన షీటీమ్స్ పనితీరుపై సెస్ సర్వేలో 84% మంది సంతృప్తి హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): టెక్నాలజీ ఎంత అభివృద్ధి చె�
శాంతిభద్రతల రక్షణలో దేశానికే ఆదర్శం కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్లో హోం మంత్రి మహమూద్ అలీ కొండాపూర్, జూలై 22: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలిజం పెరిగిపోతుందన్నవారితోనే ప్రశంసలు పొందేలా నేడు రాష్ట�
నీళ్లున్నంత కాలం ఉత్పత్తి చేస్తాం.. ఆపడం ఎవరితరమూ కాదు ఇది తెలంగాణ.. ఇక్కడున్నది కేసీఆర్ సీమ లిఫ్టు ముమ్మాటికీ అక్రమమే దుర్మార్గంగా పోతిరెడ్డిపాడు విస్తరణ వృథాగా సముద్రంలోకి పోతున్న నీరు కలిసి వాడుకుం�
సిబ్బందిలో ైస్థెర్యం నింపుతున్న పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలకే పరిమితం కాకుండా రోడ్లపైకి వచ్చి విధుల నిర్వహణ హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): కరోనా నియంత్రణలో మేముసైతం అంటూ వైద్య సిబ్బందితో సమానంగ
హైదరాబాద్ : కరోనా బాధితులకు, ఈ మహమ్మారితో చిన్నాభిన్నమైన కుటుంబాలలో అవసరమైన వారికి ఆహారాన్ని అందించే మహత్తర కార్యక్రమాన్ని తెలంగాణ పోలీస్శాఖ శనివారం ప్రారంభించింది. ముఖ్యంగా కొవిడ్తో పలువురు ఐసోలే�
వేములవాడ: ‘చేతులు ఎత్తి మొక్కుతాం.. మీరు బయటకు రావొద్దు’ అంటూ వేములవాడలో ఓ హెడ్కానిస్టేబుల్ ప్రజలకు దండం పెట్టి మరీ వేడుకుంటున్నారు. కరోనా పరిస్థితులు తీవ్రరూపం దాల్చినందున రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌ�