ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో విద్యారంగానికి పెద్దపీట వేశారని రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
గతంలోని ప్రభుత్వాలన్నీ దళితులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తక్కువ మొత్తంలో రుణాలు ఇచ్చేవి. ఆ రుణాలు పొందడానికి, తీర్చడానికి అనేక ఇబ్బందులు, ఒత్తిళ్లు అనుభవించాల్సి వచ్చేది. వ్యాపారం చేసే సత్తా ఉన్నా డబ్�
మున్సిపాలిటీల నిర్వహణలో రాష్టా న్ని దేశంలోనే అగ్రస్థానంలో ఉండేవిధంగా చేయాలని ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. రాష్ట్రంలో కనీసం 30 పట్టణాలకు స్వ చ్ఛ సర్వేక్షణ్ అవార్డులు వచ్చేవిధంగా కృషి చేయాలని మున్సిప
మంత్రి ఇంద్రకరణ్రెడ్డి లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ నిర్మల్అర్బన్, సెప్టెంబర్ 1 : అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శా�
తూప్రాన్/మర్కూక్, ఆగస్టు 26 : గ్రామకంఠంలోని భూములపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం డ్రోన్ ద్వారా సర్వేకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో శుక్రవారం సర్వేను ప్రారంభించారు. మెదక్ జ�
ప్రగతి మార్గాలైన రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఎనిమిదేండ్లలో రూ.16,231 కోట్లతో 9,616 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టింది.
అధికారిక విడుదల ప్రకారం 2022-24 సంవత్సరానికి అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం సమాచార, పౌర సంబంధాల శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. ఇప్పటికే ఉన్న అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటు 30.06.2022తో ముగుస్తుంది. 2022-24 సంవత్సరా�
గ్రామీణ సమస్యలు తీర్చడంలో యువతను భాగస్వామిని చేయాలనే యోచనతో తెలంగాణ ప్రభుత్వం కొత్త యోచనకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ స్టేట్ ఇన్నొవేషన్ సెల్, యూనిసెఫ్ ఇండియా, ఇంక్విలాబ్ ఫౌండేషన్, యువా (Yuwaah) కలిసి ఈ కార్య
మణికొండ, జనవరి 6 : రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జిల్లా వ్యవసాయ శాఖ గీతారెడ్డి అన్నారు. రైతు బంధు సంబురాలలో భాగంగా నార్సింగి మున్సిపాలిటీ ఖానాపూర్, వట్టినాగులపల్లి గ్రామాల్లో ప్రభుత్
మౌలిక వసతుల కల్పనకు రూ.16 కోట్లు విడుదల త్వరలో పనులు ప్రారంభించేందుకు అధికారుల చర్యలు మేడ్చల్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నాణ్యమైన విద్యతో
సరికొత్త పాలసీని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ): చెరువుల పరిరక్షణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త ఏడాదిలో సరికొత్త పాలసీని అమలు చేస్తున్నది. ఈ సంవత్సరం నుంచి �
35 పంచాయతీల్లో రూ.4కోట్లతో వైకుంఠ ధామాలు ఏర్పాటు స్నానపు గదులతో పాటు సకల వసతులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్న గ్రామాల ప్రజలు కందుకూరు, నవంబర్ 23 : నాడు చనిపోతే దహన సంస్కారాలకు ఆరడుగుల స్థలం దొరకకా అవ�