రాష్ట్ర మత్స్యకార్మిక సంఘం జనరల్ సెక్రటరీ బాలకృష్ణ సదాశివనగర్ : తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులకు, వారి కుటుంబాలకు అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ లెల్�
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సోన్ : తెలంగాణ రాష్ట్రంలో ఆడ బిడ్డలు ఆత్మగౌరవంతో బతుకాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవద�
ఎమ్మెల్సీ కవిత | నిజామాబాద్ నగరంలో మహిళపై జరిగిన అత్యాచార ఘటన చాలా బాధాకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలను ఏమాత్రం ఉపేక్షిందన్నారు.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ప్రసాద్ ఐ మ్యాక్స్ థియేటర్స్ అధినేత | తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రసాద్
జీఆర్ఎంబీతో కలిసి నిర్వహించాలని నిర్ణయం హాజరుకాలేమని తేల్చిచెప్పిన తెలంగాణ సర్కారు హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఈ నెల 9న అత్యవసర సమావేశం నిర్వహించాలని ని�
డ్యాములు, కాలువలు, తూముల గేట్లపై ప్రత్యేక దృష్టి పాత ఆనకట్టల గేట్ల డ్రాయింగ్స్ గీస్తున్న ఇరిగేషన్శాఖ లష్కర్ల నియామకానికీ చర్యలు హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణపైనా �
హైదరాబాద్: మంత్రివర్గం నిర్ణయం మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ భూముల అమ్మకానికి సర్కార్ మార్గదర్శకాలు ఖరారు చేసింది. వివిధ శాఖల వద్ద ఖాళీగా ఉన్న భూముల విక్రయం కోసం నిర్ధిష్ట నిర్వహణ విధానాన్ని ప్రభుత్వం అ�
హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న జిల్లా సమీకృత భవన సముదాయం నిర్మాణ పనులనువేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బీఆర్కేఆర్ భవన్లో జిల్లా కలెక్టర�
మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి , మే 4 : తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఈద్గా మసీద్ ప్
ఎంజీఎం కొవిడ్ వార్డును సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి రెమ్డెసివిర్ ఇంజక్షన్ల సరఫరాపై మంత్రి ఈటలకు ఫోన్ వరంగల్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజల ఆరోగ్యం, పేదల వైద్యసేవల విషయంలో రాష్ట్ర ప్ర
రంజాన్ నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులుహైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలోని ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ప్రభు�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఉద్యోగులకు వరాలు ప్రకటించడం పట్ల తెలంగాణ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు కే పాపారావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే ఉద్యోగులకు 43
మిగతా పెట్టుబడికి బ్యాంకు రుణం ఆయిల్పామ్ రైతుకు ప్రభుత్వం అండ 8.14 లక్షల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆయిల్పామ్ పంట సాగును ప్రోత్సహించేందుకు 2021-22 బడ్జ�
హడావుడిగా విచారణ ముగించడం సరికాదుప్రాజెక్టుల పరిహారం కేసును పునర్విచారించాలితెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ వాదనలు పూర్తిగా పరిగణనలోకి త�