పోడు సమస్యలు | జిల్లాలో పోడు భూముల సమస్యల శాశ్వత పరిష్కారంతో పాటు అటవీ సంపద సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదని మంత్రి జి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
లింగంపేట : రాష్ట్రంలో ఉన్న పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ అన్నారు. శనివారం మండలంలోని ముంబాజీపేట గ్రామంలో ఏర�
లక్ష్మణచాంద: రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని రాచాపూర్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా
సదాశివనగర్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే బాధ్యత టీఆర్ఎస్ కార్యకర్తలపై ఉందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. శనివారం సదాశివనగర్ మండల పరిషత్ కో- ఆ�
ఎమ్మెల్యేలు దివాకర్రావు, దుర్గం చిన్నయ్య సీసీసీ నస్పూర్ : పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు దివాకర్రావు, దుర్గం చిన్నయ్య తె�
ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్ : జిల్లాలోని అర్హులైన ప్రతి దండారికి ప్రభుత్వం రూ. 10వేలు అందజేస్తుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్లో కుమ్రం నూరు వర్ధం
హైదరాబాద్: ఆసియాలో అతిపెద్ద డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ ఇండియాజాయ్కు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. నవంబర్ 16 నుంచి 19 వరకు వర్చువల్గా ఇది జరుగనున్నది. ఎస్స్పోర్ట్స్, స్కిల్ గేమింగ్ ప్లాట�
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నర్మెట : తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యతనిస్తుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మండలంలోని హాన్మంతాపూర్ గ్రామంలో నూతన�
ఎమ్మెల్యే అజ్మీరారేఖానాయక్  ఖానాపూర్ రూరల్ : తెలంగాణ ప్రభుత్వం గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరారేఖానాయక్ అన్నారు. గురువారం మండ�
బాన్సువాడ : మత్స్యకారుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తెలిపారు. సోమవారం బాన్సువాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలం�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి రెబ్బెన : ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి అన్నారు. రెబ్బెన గ్రా�
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సిరికొండ : మహిళా సంక్షేమ కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. శనివారం మండలంలోని రాంపూర్ గ్రామంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఇంద్రవెల్లి : . రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో విద్యా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుందని . ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ తరహలో ప్రభుత్వం విద్యను అందిస్తుందన�
మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు దండేపల్లి /లక్షెట్టిపేట రూరల్ : తెలంగాణ సర్కారు సబ్బండ వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు పేర్కొన్నారు. బుధవారం ఆయన మండలంల�