రాష్ట్రవ్యాప్తంగా 19 మంది తహసీల్దార్లకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. వారికి డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్లు ఇచ్చింది. ఈ మేరకు ఆదివారం రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ
మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర సర్కార్ చేయూతనందిస్తున్నది. ఏటా స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలను అందజేస్తూ మహిళల జీవనోపాధికి ప్రోత్సహిస్తున్నది. రుణాలు పొందిన మహిళలు గొర్రెలు, మేకలు �
దశాబ్దాల కల.. తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ తీరనున్నది. పోడు సమస్యకు కేసీఆర్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపనున్నది. అటవీ భూములను సాగు చేసుకుని బతుకుతున్న గిరి పుత్రులకే ఆ భూములపై హక్కులు కల్పించనున్నది. జూ�
‘ఇంటికి వెలుగు ఇల్లాలు.. ఆ ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే.. మన ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా ఆరోగ్యం, సంక్షేమానికి పెద్దపీట వేశారు’ అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు �
కల్లుగీత వృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపుతూ సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పింఛన్, కల్లు అద్దెలు, బకాయిల మాఫీ, మద్యం దుకాణాల్లో 15 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గౌరవించారు.తాజా�
తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్నివిధాలుగా అండగా నిలుస్తున్నది. పంట సాగు చేసింది మొదలు కొనుగోలు వరకు ప్రభుత్వం రైతుల వెన్నంటే ఉంటున్నది. రైతుబంధుతో పెట్టుబడి సాయం, పంట చేతికొచ్చాక ప్రభుత్వమే కొంటున్నది. ద�
క్రీడలకు పెద్దపీట వేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. గ్రామీణ యువకుల్లో నైపుణ్యాలను గుర్తించేందుకు కీడ్రాపోటీల
తెలంగాణ సర్కార్ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతో కులవృత్తులకు పూర్వవైభవం వస్తున్నది. ప్రభుత్వ ప్రోత్సాహంతో దళితులు, నేతన్నలు, గౌడన్నలు, యాదవ్లు, మత్స్యకారులు ఇలా అన్ని సామాజిక వర్గాలు ఆర్థికాభివృద్ధి స
రాష్ట్ర ప్రభుత్వం బడుల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని చేపట్టి కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి సీఎం కేసీఆర్ మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేట పట్టణంలో రంజాన్ మాసం సందర్భంగా ఆదివారం రాత్�
ప్రజల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిని ఉపేక్షించబోమని, కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపుతామన్నారు. మహబూబ్నగర్ ప్రభు
మత్స్యకార వృత్తిపై ఆధారపడిన కుటుంబాలకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న ది. ఇందులో భాగంగా శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్లో గత నవంబర్, డిసెంబర్ నెలల్లో చేపపిల్లలను విడ�
జ్వరమొచ్చి.. నొప్పొచ్చి.. జలుబు చేసి జబ్బు తీవ్రత అధికమైతే హైరానా పడి జిల్లా కేంద్రంలోని పెద్ద దవాఖానకు పరుగులు పెట్టాల్సిన దుస్థితి. వర్షాకాలంలోనైతే వాగులు, వంకలు దాటడం,
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్షిప్నకు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో హైదరాబాద్ నడిబొడ్డున ఫార్ములా-ఈ కార్లు రయ్య్మ్రంటూ టాప్గ�