ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఇప్పటికే డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి అర్హులందరికీ అందజేస్తుండగా, మరింత మందికి లబ్ధిచేకూరాలనే ఉద్దేశంతో గృహలక్
కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రైతులు కూరగాయల పందిళ్లు వేసుకుంటే వారికి వందశాతం సబ్సిడీతో రుణాలు ఇస్తున్నది.
అగ్నిమాపక శాఖలో కొత్త వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. రూ.32.11 కోట్లు విడుదల చేసింది. ఆ నిధులతో ఆరు రకాల వాహనాలు కొనేందుకు శాఖ సిద్ధమైంది.
కుత్బుల్లాపూర్ రాజకీయపితామహుడు, స్వర్గీయ కేఎం పాండు కుత్బుల్లాపూర్కు అందించిన సేవలు మరువలేనివని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండ�
రాష్ట్రంలోని 169 మంది నాయబ్ తహసీల్దార్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి తహసీల్దార్లుగా పదోన్నతలు కల్పించింది. రెవెన్యూ శాఖలోని శాఖాపరమైన పదోన్నతుల కమిటీ(డీపీసీ) మంగళవారం సీసీఎల్ఏ, రెవెన్యూశాఖ మ
చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉన్నదని సంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యం�
భారీ వర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ బృందాల సేవలను వినియోగించుకున్నది.
రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని క్రీడా శాఖ మంత్రి శ్రీ నివాస్గౌడ్ అన్నారు. భూత్పూర్ ము న్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ వాస వీ ఫంక్షన్ హాల్లో పాలమూరు జిల
Agriculture | పాలిహౌజ్ సిరుల పంట కురుపిస్తున్నది. ప్రభుత్వ సాయంతో రైతన్నలు ఆర్థికంగా ఎదుగుతున్నారు. పూల సాగుతో మంచిగా లాభాలను ఆర్జిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని కొత్తగూడ తదితర గ్రామాల�
ఆషాఢ మాసం బోనాలలో భాగంగా చారిత్రక గోల్కొండ కోటలో జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో గురువారం ఐదో బోనం పూజలు ఘనంగా జరిగాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బోనాలు చేసి అమ్మవారికి సమర్పించారు.ఐదో బోనం ప�
ప్రజారోగ్య సంరక్షణే రాష్ట్ర సర్కార్ ధ్యేయమని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జీళ్లచెరువులోని మిషన్ భగీరథ నీటిశుద్ధి ప్రాజెక్ట్లో పథకం సీఈ �
రాష్ట్ర ప్రభుత్వం దళిత అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ క్వార్టర్స్లో రూ.2కోట్లతో నిర్మించిన అంబేద్కర్ భవనాన్ని ఎమ్మెల్యే జోగు ర�
రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసిందని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవా రం పట్టణంలోని అంజనా గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వైద్య ఆరోగ్�
ప్రజారోగ్యమే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఏర్పాటు అనంతరం వైద్యారోగ్య శాఖకు ప్రక్షాళన చేసి, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలను చేరువ చేశారు. సర్కారు వైద్యం
తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం మండలంలోని మోకిల గ్రామంలో నూతన పోలీస్ స్టేషన్ను సోమవారం ప్రారంభించారు. ఈ �