ధాన్యం కొనేందుకు నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ యుద్ధం ప్రకటించింది. అన్ని స్థాయిల్లో ఒత్తిడి తెచ్చి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేలా ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నది. గ్రామ పంచాయతీల నుం
న్యూఢిల్లీ: నవోదయ విద్యాలయాల ఏర్పాటు గురించి పార్లమెంట్ ఉభయసభల్లో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. రాజ్యసభలో రూల్ 222 కింద ఈ అంశాన్ని చర్చించాలని వాయిదా తీర్మానంలో టీఆర్ఎస్ నేత
రాష్ర్టానికి మరో రెండు భారీ పెట్టుబడులు రానున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఎగుమతి చేసే ‘ఫిష్ ఇన్' సంస్థ తెలంగాణలో రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది.
సూర్యాపేటలో ఐటీ హబ్ ప్రారంభించబోతున్నట్లు అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ కాలిఫోర్నియాలో గురువారం ప్రకటించారు. ఇందుకుగానూ గ్లోబల్ ఐటీ సంస్థతోపాటు మరిన్ని సంస్థలు ముంద�
టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర రావు లోక్సభలో వాయిదా తీర్మానానికి సంబంధించిన నోటీసును ఇచ్చారు. దేశంలో ప్రబలిపోతున్న నిరుద్యోగం, నిరుద్యోగ యువత చేసుకుంటున్న ఆత్మహత్యలపై చర్చను కోరుతూ ఆయ�
ఆదివాసీ గిరిజనుల మనోభావాలను కేంద్ర మంత్రి దెబ్బతీయడమే కాకుండా రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానాన్ని అవహేళన చేశారని టీఆర్ఎస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభా పక్షనేత నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంల�
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఉద్యమ నిర్మాణానికి టీఆర్ఎస్ నాయకులు సన్నద్ధం అవుతున్నారు. ఏటా రైతులు పండించే రెండు పంటల వడ్లను కొనాలనే డిమాండ్తో పోరాడేందుక�
స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు రైతన్నకు అన్ని విధాలా అండగా నిలిచింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో సాగునీటి గోసను తీర్చింది. 24గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నది. రైతుబంధు కింద పంట పెట్టుబడికి సాయం అందిస్తున్
వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 24న టీఆర్ఎస్ కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు సుడా చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణార�