శాసనసభ, శాసనమండలి సమావేశాలు అర్థవంతంగా, ప్రశాంతంగా జరిగాయని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సభ తక్కువ రోజులు జరిగినా ఎక్కువ గంటలు నడిచిందనే విషయాన్ని గ్రహించాలని సూచించారు. �
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ మంత్రి సత్యవతి రాథోడ్ తన కుటుంబసభ్యులతో కలిసి సోమవారం మంత్రుల నివాస ప్రాంగణంలో
మహబూబాబాద్ : టీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ నియోజకవర్గంలో బలంగా ఉందని, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని 25 వ వార్డ్ కా�
నిజామాబాద్ నగరానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయిప్రసాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అభిమానాన్ని చాటుకొన్నారు. ఏటా కవిత పుట్టిన రోజు సందర్భంగా ఏదో ఓ రూపంలో శుభాకాంక్షలు
రాష్ట్ర పంచాయితీరాజ్,గ్రామీణాభివృద్ధి,గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో సుమారు 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీని వీడి.. టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరంతా జనగామ జి�
ఆర్మూర్, మార్చి 11 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్�
MLC Kavitha | సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతామన్నారు.
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్రకటన తెలంగాణ చరిత్రలో కలకాలం నిలిచిపోతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( Errabelli Dayakar Rao ) పేర్కొన్నారు. ఇప్పటికే 1.34 లక్షల ఉ�