వరి ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర బీజేపీ నాయకుల వితండ వైఖరి చూస్తుంటే వీళ్లు అసలు తెలంగాణ బిడ్డలేనా? అని అనిపిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ధాన్యం సేకరణలో దేశమంతటా ఒకే �
వరంగల్ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా బీజేపీకి చెందిన ఖిలా వరంగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ నోముల షణ్ముఖ రెడ్డితో పాటు సు
నల్లగొండ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మిర్యాలగూడ పట్టణంలోని గాంధీ నగర్ కు చెందిన 100 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ క�
CM KCR | టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం ఉదయం 11.30 గంటలకు సమావేశం జరుగనున్నద
కాకతీయ యూనివర్సిటీలో పీవీ విజ్ఞాన కేంద్రానికి నిధులిస్తాం అంతర్జాతీయ సదస్సులో టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కేకే నయీంనగర్, మార్చి 20: కాకతీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయనున్న పీవీ విజ్ఞాన కేంద్రానికి ని�
వేల్పూర్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ దుర్గ మండలి, యాదవ యూత్,ఎస్సీ యూత్ నుంచి 100 మంది యువకులు ఆదివార�
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి తెలంగాణకు తీరని లోటని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మల్లు స్వరాజ్యం మృతికి సంతాపం తెలిపారు. ఈ మేరకు సత్యవతి రాథోడ్ శనివారం �
Minister Gangula kamalakar | బీజేపీ యూపీ, గుజరాత్, బీహార్ సంస్కృతిని నమ్ముకున్నదని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. తమపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై ఆయన సొంత ఇలాకాలోనే తిరుగుబాటు మొదలైంది. ధర్మం కోసం పారాటం చేస్తున్నామని కార్యకర్తలను రెచ్చగొట్టి, ధనం పోగేసుకోవటమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆ పార్టీ కిందిస్థ�
హైదరాబాద్ : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ కృషితో విద్యా వ్యవస్థ పూర్తిగా మెరుగుపడిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో జయ చంద్రిక అనే తెలంగాణ ఉద్యమకారిణి ఉన్నత విద్యకు గా�
రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా కరీం‘నగరం’ గులాబీమయమైంది. మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కేటీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు జిల్లా టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇప్పటికే నగరంలోని రాంపూర�
మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పుట్టినరోజును పురస్కరించుకుని టీజీవో నేతలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. హైదరాబాద్ ఆలియా ఉన్నత పాఠశాలలో జిల్లా అధ్యక్షకార్యదర్శులు ఎంబీ కృష్ణాయాదవ్, డాక్టర్ హరికృష్�
టీఆర్ఎస్ నాయకుడు, టీఆర్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ స్వర్గీయ తీగల కృపాకర్రెడ్డి మొదటి వర్ధంతి కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి,