టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభాపక్ష ఉపనేతగా రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డిని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నియమించారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత
నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షను భరించలేక బీజేపీ నాయకులు ఆ పార్టీకి గుడ్బై చెప్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు
గతంలో చెప్పినట్టు ధాన్యం కొనిపించు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సవాల్ పేదల పాలిట జలగ: ఎమ్మెల్యే ఆనంద్ సాగు తెలియని గోయల్: ఎమ్మెల్సీ యెగ్గె సంజయ్ ప్రగల్భాల వీడియో విడుదల హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెల�
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 18,19 వార్డు కౌన్సిలర్లు కెంచె లక్ష్మీనా
తెలంగాణ రైతాంగం పండించిన ధాన్యాన్ని కేంద్రంతో కొనుగోలు చేయిస్తామని గతంలో చెప్పిన బీజేపీ ఎంపీ బండి సంజయ్.. మాట మీద నిల్చుండాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. కేంద్రంతో ధాన్యం �
బీఎస్పీ తెలంగాణ చీఫ్ కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఓ హృదయవిదారక సంఘటనను తెలంగాణ రాష్ట్ర సర్కారుకు ఆపాదిస్తూ చేసిన ట్వీట్పై తె�
కాగా, ఈ విషయంపై రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. “ తెలంగాణ ఉత్తమ వ్యాపార వాతావరణాన్ని అందిస్తుందని నీతి ఆయోగ్ చెప్పింది” అని ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించి ఓ ఆంగ్ల పత్�
హైదరాబాద్ : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆదివారం నిజామాబాద్ అర్బన్
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో సామాన్యుడిలా విహరించారు. న్యూయార్క్ వీధుల్లో కాలినడకన తిరిగారు. స్ట్రీట్ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేశారు. తన విద్యార్థి, ఉద్యోగ జీవితకాలాన
తెలంగాణ రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్నది. ఔట్ స్టాండింగ్ కాంక్రీట్ స్ట్రక్చర్-2021 విభాగంలో కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి ఈ అవార్డును సొంతం చేసుకున్నది. ఇండియన్ కాంక్�
సూర్యాపేట: ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకుని, ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని విద్యుత్శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూచించారు. సూర్యాపేటలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో