చేనేతపై జీఎస్టీ విధించవద్దని చేస్తున్న పోరాటంలో భాగంగా చేనేత మహా వస్త్ర లేఖపై సోమవారం టీఆర్ఎస్ ఎంపీలు సంతకాలు చేశారు. అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఆధ్వర్యంలోదేశవ్యాప్తంగా ఉన్న సామాజిక ఉద్యమక
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేవరకు పోరాడుతామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి కేటీఆర్ పిలు�
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ జంగ్ సైరన్ మోగించింది. వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. తెలంగాణ రైతులు పండించిన వడ్లు కొనేదాకా ఉద్యమించడానికి సమాయత్తమైంది. రైతులు
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్రంపై ఐదంచెల ఉద్యమ కార్యాచరణను అమలు చేస్తున్నట్టు ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. వడ్లు కొనుగోలు చేసే వరకు మోదీ ప్రభుత్వాన్ని
పార్టీ పట్ల నిబద్ధత, విధేయతతో పనిచేసే టీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడ ఉన్నప్పటికీ సమయం వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ తప్పకుండా అవకాశం కల్పిస్తారని మం త్రులు వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సత
తెలంగాణలో పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలోని ఎమ్మెల్యే వనమా వ�
డ్ల కొనుగోళ్లపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో మేడ్చల్, రంగారెడ్డి జిల్�
టీఆర్ఎస్ పార్టీ నిర్మాణంలో ప్రజలను భాగస్వాములను చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం అధ్యక్షుడు ఆంగోతు రాజునాయక్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు మంత్రి సబితా �
కందుకూరు, ఏప్రిల్ 3 : బీజేపీ నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని బేగరకంచె. సార్లరావుల పల్లి గ్రామాలకు చెందిన 100మం�
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని �
తెలంగాణ వరిధాన్యం కొనాలని తమ మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి ఎంత విన్నవించినా కేంద్రం ఒప్పుకోలేదని, రైతులపై కేంద్రానికి ప్రేమ లేదనే విషయం తెలుసుకొని రాష్ట్రానికి తిరిగి వచ్చామని మంత్రి కేటీఆర�
శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శాలువా కప్పి సన్మానించారు. ముఖ్యమంత్రికి ఉగాది శుభాకాంక్షల�