కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతాంగానికి వ్యతిరేకమని, రైతు అనుకూల ప్రభుత్వాన్ని తెచ్చుకునేందుకు పోరాడుదామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. దేశ రైతాంగాన్ని జాగృతం �
'శుభకృత్' పేరులోనే శుభం ఉందని, అందరికీ మంచే జరుగాలని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆకాంక్షించారు. ఈ ఏడాది మరింత జనరంజకంగా సాగాలని కోరుకున్నారు. నూతన తెలుగు సంవత్సరాది ఉగా
ఎనిమిదేండ్లుగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నానుస్తూ వస్తున్న ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వెంటనే చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు.. పార్లమెంట్ ఉభయసభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం లోక్స�
అనుభవం, జ్ఞానం ఉన్న నాయకులు రాజకీయాల్లో రాణించడమే కాకుండా ప్రజాసేవలో మంచిపేరు తెచ్చుకుంటారని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. గురువారం రాజ్యసభ నుంచి పదవీ విరమణ పొందిన 72 మంది సభ్యు�
తెలంగాణలో పండిన ఈ యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మున్సిపాలిటీ, మండలపరిషత్, గ్రామ పంచాయతీలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఈ తీర్మానం కాపీల�
మంత్రి జగదీశ్రెడ్డి మరోసారి ఔదార్యం చాటారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇటీవల ప్రమాదవశాత్తు డీజిల్ ట్యాంకర్ పేలిన ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అండగా న�
MP Nama Nageswara Rao | షెడ్యూల్డ్ కులాల వర్గీకరణపై చర్చించాలని పార్లమెంటు ఉభయసభల్లో టీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ చాలా ఏండ్లుగా పెండింగ్లో ఉన్నదని, ఉభయ సభల్లో కార్యకలాపాల
ఐటీ పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ముందు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రవ్వంత అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. బీజేపీకి అవుట్సోర్సింగ్గా రేవంత్ మారాడని విమర్శించారు. కాం గ్రెస్ పార్
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర విద్యాసంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్ఈడబ్ల్యూడీసీ) చైర్మన్గా రావుల శ్రీధర్రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బషీర్బాగ్లోని సంస్�
కీసర, మార్చి 30 : టీఆర్ఎస్ పార్టీని ఢీకొనే శక్తి జిల్లాలో ఏ పార్టీకి లేదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండల పరిధి రాంపల్లిదాయరకు చెందిన కాంగ్రెస్ పార
జనగామ : దేవరుప్పుల మండలం చిన్న మడూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంపెల్లి శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్యాంపు కా
సూర్యాపేట : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ నివాసంలో తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన మాజీ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు గుండగాని అనిల్ �
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బ్రోకర్ రాజకీయాలు చేయడం మానుకోవాలని సుడా చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు హితవు పలికారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం