టీఆర్ఎస్లో భారీగా చేరికలు | రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర�
టీఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజుహుజూరాబాద్, ఆగస్టు 29: దళితుల భూములను కబ్జాచేసిన బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్కు తగిన బుద్ధి చెప్పాలని టీఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజుమాద
జమ్మికుంట, ఆగస్టు 29 : ముస్లింల సంక్షేమానికి పాటుపడుతున్న కేసీఆర్ ప్రభుత్వానికే తాము మద్దతునిస్తామని కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ ముస్లింలు స్పష్టంచేశారు. జమ్మికుంటలోని మసీద్ ఈ ఖాదర్ హలీమా కమిటీ
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ వినతిహుజూరాబాద్, ఆగస్టు 29: రానున్న హుజూరాబాద్ ఉపఎన్నికలో తనను నిండు మనసుతో ఆశీర్వదించాలని, అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి గెల�
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక్క సంక్షేమ పథకం కూడా లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. సంక్షేమ ఫలాలపై బహిరంగ
అంబాలలో ఉపసర్పంచ్ సహా వందమంది చేరికకమలాపూర్, ఆగస్టు 27: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రా మంలోని ముదిరాజ్ కులస్థులు టీఆర్ఎస్కు జైకొట్టారు. ముదిరాజ్ కులానికి చెందిన ఉపసర్పంచ్ తిరుపతితోపా�
జమ్మికుంటలో ఏకగ్రీవ తీర్మానంజమ్మికుంట, ఆగస్టు 27: టీఆర్ఎస్కు ముస్లిం లు జైకొట్టారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని మసీద్-ఈ-ఖాదర్ హలీమా (మహ్మదీయ) కమిటీ అధ్యక్షుడు ఎండీ జాకీర్ ఆధ్వర్య�
కాపురాన్ని నిలబెట్టిన పార్టీ రుణం తీర్చుకున్న కుటుంబంకరీంనగర్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): తమ కుమారుడికి ముఖ్యమంత్రి కేసీఆర్చే కేటీఆర్ (కలికేటి తారక రామారావు)గా నామకరణం చేయించుకున్న ఆ దంపతులు.. విడాకుల �
ముదిరాజ్| హుజూరాబాద్లో టీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు మద్దతు పెరుగుతున్నది. నియోజకవర్గం పరిధిలోని కమలాపూర్ మండలం అంబాల గ్రామ ముదిరాజ్ సంఘం నాయకులు టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలిపారు.