నిర్మల్, ఫిబ్రవరి 28: బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్ను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇ
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం పరామర్శించారు. అనారోగ్యంతో ఇటీవల అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ మృతి చెందిన విషయం తెలిసిందే
తెలంగాణకే తలమానికమైన మల్లన్నసాగర్ రిజర్వాయర్ను ప్రారంభించుకోవడం శుభదినమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్రావు అన్నారు. కాకతాళీయమే అయినప్పటికీ బుధవారం చాలా ప్రత్యేకతలున్న రోజని పేర్కొన్న�
Bayyaram | బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు నినాదంతో టీఆర్ఎస్ నిరసన దీక్ష చేపట్టింది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యంకాదని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, రాములు నాయక్ నిరసన దీక్షకు దిగార�
బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తామని లోక్సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్రావు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సహాయమంత్రి నుంచి క్యాబినెట్ మంత్రిగా ఎదిగినా
కాళేశ్వర గంగమ్మ ప్రస్థానంలో మరో ఉజ్వల ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కారం కాబోతున్నది. 50 టీఎంసీల అతి పెద్దదైన మల్లన్నసాగర్ జలాశయాన్ని అపర భగీరథుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం జాతికి అంకితం చ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నదని బీజేపీ మాజీ నాయకుడు మద్ది శంకర్ మండిపడ్డారు. బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత మంగళవారం మందమర్రి ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు.
శివసేన, టీఆర్ఎస్, ఇతర పార్టీలు కలిసి జాతీయ స్థాయిలో థర్డ్ఫ్రంట్ ఏర్పాటు చేసినా ఎన్డీయేకి వచ్చిన ముప్పేమీ లేదని కేంద్ర మంత్రి రామ్దాస్ అథావలే అన్నారు. పుణేలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ మోదీ నేతృత�
నమో అంటే అర్థం అదే.. టీఆర్ఎస్.. తిరుగులేని రాజకీయ శక్తి బీజేపీ అంటే బక్వాస్ జ్యాదా పార్టీ మోదీ కా బాత్ కరోడోమే.. కామ్ పకోడీమే కేసీఆర్ను విమర్శిస్తే ఫిరంగులై గర్జించాలి కుంభమేళాకు 375 కోట్లు కేటాయించి..మ
‘35 ఏండ్ల పాటు ఓడిపోకుండా అనేకసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన వ్యక్తికి (సీఎం కేసీఆర్) ప్రజల నాడి తెల్వదా? ఇప్పుడు ప్రశాంత్కిశోర్ అవసరం పడిందా? పీకే అవసరం పడిందంటేనే తన కాళ్ల కింది భూమి కదిలిపోతున్�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఊసరవెల్లికి వంశోద్ధారకుడని, పార్టీలు మార్చిన ఆయనను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. జోకర్లా మాట్లాడుతూ బ్రోక�
తెలంగాణ పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కోటపాటి నర్సింహనాయుడికి మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా కిసాన్ విజయోత్సవ సమితి సంస్థ ‘కిసాన్ రత్న’ అవార్డును ప్రకటించింది
కరీంనగర్ : టీఆర్ఎస్లో చేరికలో జోష్ కొనసాగుతున్నది. వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబు సమక్షంలో వేములవాడలో శుక్రవారం వట్టెంల గ్రామానికి చెందిన 100 మంది కాంగ్రెస్ నాయకులు గులాబీ గూటికి చేరారు. వారికి ఎమ్మ�