ముంబై, ఫిబ్రవరి 21: శివసేన, టీఆర్ఎస్, ఇతర పార్టీలు కలిసి జాతీయ స్థాయిలో థర్డ్ఫ్రంట్ ఏర్పాటు చేసినా ఎన్డీయేకి వచ్చిన ముప్పేమీ లేదని కేంద్ర మంత్రి రామ్దాస్ అథావలే అన్నారు. పుణేలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ మోదీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.