శివసేన ఎమ్మెల్యే శరద్ సోనావనే బుధవారం శాసనసభకు చిరుత పులి మాదిరిగా వస్ర్తాలను ధరించి వచ్చారు. మహారాష్ట్రలో చిరుత పులుల దాడులు పెరుగుతున్నాయని, తాను ఓ దశాబ్దం నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నప్ప
Nirmala Gavit | మహారాష్ట్ర నాసిక్ (Nashik)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. శివసేన (Shiv Sena) పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నిర్మలా గవిట్ (Nirmala Gavit)పైకి ఓ కారు దూసుకెళ్లింది.
Sena leader Sells footpath | పానీపూరీ విక్రేతను శివసేన నేత మోసగించాడు. ఫుట్పాత్లోని కొంత స్థలాన్ని రూ.3 లక్షలకు అమ్మాడు. ఈ ఒప్పందానికి సంబంధించి బాండ్ పేపర్పై సంతకం కూడా చేశాడు. రెండేళ్ల తర్వాత మోసపోయినట్లు తెలుసుకున�
Supreme Court | మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న రెండు కీలక ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనున్నది. రెండు ప్రధాన పార్టీలైన శివసేన, ఎన్సీపీ పార్టీ నేతల మధ్య విభేదాలతో రెండువర్గాలుగా చీలిపోయిన విషయం తెలిసిం�
వచ్చే నెలలో జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలంటూ తమ కూటమి పార్టీలకు బీజేపీ విజ్ఞప్తి చే�
ఠాక్రే సోదరులు మరోసారి చేతులు కలిపారు. గడచిన 13 ఏళ్లలో మొట్టమొదటిసారి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ముంబైలోని ఠాక్రేల నివాస భవనం మాతోశ్రీని ఆదివారం సందర్శించారు. శివసేన(�
పాకిస్థాన్పై సైనిక చర్యను నిలిపివేయడానికి అంగీకరించడం ద్వారా ‘అఖండ భారత్' కోసం హిందూత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ కన్న కలను నిజం చేసే అవకాశాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం వృథా చేసిందని శివసేన (యూబీటీ)
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుందా? దశాబ్దాలుగా విరోధులుగా ఉన్న ఇద్దరు నేతలు మళ్లీ ఏకమవుతారా? అన్న చర్చ ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్నది.
BookMyShow | స్టాండ్ అప్ కమెడియన్ కునాల్ కమ్రాకు బుక్మైషో షాక్ ఇచ్చింది. కళాకారుల జాబితా నుంచి, టికెటింగ్ ప్లాట్ఫామ్ నుంచి కునాల్ కమ్రా పేరును తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ సందర్భంగా శివసేన నేత బుక్మై
Shiv Sena Leader Shot Dead | శివసేన జిల్లా అధ్యక్షుడిపై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆయన బైక్పై పారిపోతుండగా వెంబడించారు. దగ్గర నుంచి కాల్పులు జరిపి శివసేన నేతను హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Sanjay Raut | స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తెలిపారు. ‘ఇండియా’ బ్లాక్, మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) పొత్తులు లోక్సభ, అసెంబ్లీ ఎన�
ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా మిగిలింది. 2024 లోక్ సభ ఎన్నికల కోసం జట్టుకట్టిన ఇండియా కూటమి పార్టీలు ప్రస్తుతం కాంగ్రెస్ను పట్టించుకోవడం లేదు. టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, శివసేన (యూబీటీ) వంట�