వచ్చే నెలలో జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలంటూ తమ కూటమి పార్టీలకు బీజేపీ విజ్ఞప్తి చే�
ఠాక్రే సోదరులు మరోసారి చేతులు కలిపారు. గడచిన 13 ఏళ్లలో మొట్టమొదటిసారి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ముంబైలోని ఠాక్రేల నివాస భవనం మాతోశ్రీని ఆదివారం సందర్శించారు. శివసేన(�
పాకిస్థాన్పై సైనిక చర్యను నిలిపివేయడానికి అంగీకరించడం ద్వారా ‘అఖండ భారత్' కోసం హిందూత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ కన్న కలను నిజం చేసే అవకాశాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం వృథా చేసిందని శివసేన (యూబీటీ)
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుందా? దశాబ్దాలుగా విరోధులుగా ఉన్న ఇద్దరు నేతలు మళ్లీ ఏకమవుతారా? అన్న చర్చ ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్నది.
BookMyShow | స్టాండ్ అప్ కమెడియన్ కునాల్ కమ్రాకు బుక్మైషో షాక్ ఇచ్చింది. కళాకారుల జాబితా నుంచి, టికెటింగ్ ప్లాట్ఫామ్ నుంచి కునాల్ కమ్రా పేరును తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ సందర్భంగా శివసేన నేత బుక్మై
Shiv Sena Leader Shot Dead | శివసేన జిల్లా అధ్యక్షుడిపై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆయన బైక్పై పారిపోతుండగా వెంబడించారు. దగ్గర నుంచి కాల్పులు జరిపి శివసేన నేతను హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Sanjay Raut | స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తెలిపారు. ‘ఇండియా’ బ్లాక్, మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) పొత్తులు లోక్సభ, అసెంబ్లీ ఎన�
ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా మిగిలింది. 2024 లోక్ సభ ఎన్నికల కోసం జట్టుకట్టిన ఇండియా కూటమి పార్టీలు ప్రస్తుతం కాంగ్రెస్ను పట్టించుకోవడం లేదు. టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, శివసేన (యూబీటీ) వంట�
శివసేన ఎంపీ సంజయ్ రౌత్పై సొంత పార్టీ కార్యకర్తలే దాడి చేసినట్టు సమాచారం. పార్టీ చీఫ్, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసంలోనే ఆయనపై కార్యకర్తలు దాడి చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Eknath Shinde | మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదు. ఇవాళ గొంతు నొప్పి, జ్వరం మళ్లీ తిరగబెట్టడంతో ఆయనను హుటాహుటిన థానేలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అన్న�
మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి పదవుల పంపకంలో ఓ నిర్ణయానికి రాలేకపోతున్నది. ఉప ముఖ్యమంత్రికే హోం శాఖను ఇవ్వాలని శివసేన పట్టుబడుతున్నది. తమ నేత షిండేను పక్కనబెట్టే ప్రయత్నాలు జరు�
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి నూతన ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతున్నది. బీజేపీ, శివసేన, ఎన్సీపీ నేతలు ముఖ్యమంత్రి పదవిపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు.