Operation Tiger 3.0 : మహారాష్ట్ర రాజకీయాల్లో మరో భారీ కుదుపురాబోతున్నట్లు తెలుస్తోంది. ఉద్ధవ్ వర్గానికి చెందిన కొందరు శివసేన ఎమ్మెల్యేలు షిండే వర్గంలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీన్ని ఆపరేషన్ టైగర్ 3.0గా అభ�
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటు చేసుకోనుంది! ఆపరేషన్ టైగర్ 3.0 పేరుతో జరుగుతున్న చీలికలో భాగంగా శివసేన (యూబీటీ)వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేతో ర�
Jairam Ramesh: రిజర్వేషన్ వ్యవస్థను అంతం చేయడమే బీజేపీ రియల్ టార్గెట్ అని కాంగ్రెస్ నేత జయరాం రమేశ్ అన్నారు. దీని కోసమే లోక్సభలో మూడో వంతు మెజారిటీ కోసం బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఇక ఆ క్రమ
Eknath Shinde : ఉద్దవ్ ఠాక్రే శివసేన వర్గానికి చెందిన ఆరు మంది ఎంపీలు ఇవాళ ఏకనాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన పార్టీలో చేరారు. ముంబైలో జరిగిన ప్రెన్స్ కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటి�
డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలోకి మారుతున్నట్టు శివసేన(యూబీటీ) ఎంపీలు అస్తికార్, నింబాల్కర్ ఆదివారం ధ్రువీకరించారు. తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో అస్తికార్ మాట�
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ)లో చీలిక అనివార్యమని ఊహాగానాలు సాగుతున్న వేళ శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ-ఎస్పీ)లో మరోసారి తిరుగుబాటు జరిగే అవకాశం ఉన్నట్ల�
తన నాయకత్వంపై నమ్మకం లేకపోతే పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తానని శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. కొంతమంది ఎంపీలు పార్టీ ఫిరాయించి ఏక్నాథ్ షిండే వర్గంలో చేరేందుకు రెడీ అవుతున�
Uddhav Thackeray : మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్ధవ్ థాక్రేకు మరో ఝలక్ తప్పేలా లేదు. ప్రస్తుతం శివసేన పార్టీ రెండు వర్గాలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకటి ఉద్ధవ్ థాక్రే వర్గం. రెండోది మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న ఏక్న�
Ritu Tawde : ముంబై నగరం (బృహన్ ముంబై కార్పొరేషన్) మేయర్గా బీజేపీకి చెందిన రితూ తావ్డే, డిప్యూటీ మేయర్గా శివసేన (షిండే) వర్గానికి చెందిన సంజయ్ ఘాడీ ఎన్నికయ్యారు.
Ritu Tawde : ముంబై (బృహన్ ముంబై కార్పొరేషన్-బీఎంసీ) మేయర్గా బీజేపీ కార్పొరేటర్ రితూ తావ్డే నామినేషన్ దాఖలు చేశారు. అలాగే డిప్యూటీ మేయర్గా శివసేన (షిండే వర్గం)కు చెందిన సంజయ్ శంకర్ ఘాడి నామినేషన్ దాఖలు చేశారు.
Maharashtra Politics | బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు ముగిసి ఫలితాలు ఇలా వెలువడ్డాయో లేదో.. అలా ఫైవ్స్టార్ హోటల్ రాజకీయాలు మొదలయ్యాయి. కూటమిగా పోటీ చేసినా వెన్నుపోటు పొడుస్తారన్న భయం ఏర్పడటం
ఆరు దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పిన శివసేనను చీల్చిన సంతోషం బీజేపీకి ఎంతోకాలం నిలువలేదు. 20 ఏండ్ల క్రితం విడిపోయిన థాకరే సోదరులు తిరిగి ఏకమయ్యారు. మరాఠా అస్తిత్వ నినాదం మళ్లీ తెరపైకి వచ్�