దేశంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA)కూటమి అధికారంలోకి రానుందా.. 12 ఏండ్లుగా అధికారం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీకి మరోసారి భంగపాటు తప్పదా?. రాహుల్ గాంధీ మరో ఐదేండ్లపాటు విపక్షంలోనే కొన
ఎన్డీయే పాలనలో ఉన్న బీహార్లో మౌలిక వసతుల కల్పన అత్యంత దయనీయంగా మారింది. కొద్ది రోజుల క్రితమే పట్నాలో ప్రారంభోత్సవం జరుపుకున్న ఓ ఫ్లైఓవర్కు అప్పుడే గుంతలు ఏర్పడ్డాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర�
ఉద్యోగాల విషయంలో మోదీ ప్రభుత్వం దేశ యువతకు ధోకా ఇచ్చింది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ.. ఇచ్చిన హామీని పక్కనబెట్టారు. కేంద్ర ప్రభుత్వశాఖల్లో 10 లక్షలకు పైగా ఖాళీల�
ఎన్డీఏ పాలిత బీహార్లో రోజురోజుకూ శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. రాష్ట్రంలో కేవలం 14 రోజుల్లో 50 హత్యలు జరగడం చూస్తే పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో తెలుస్తున్నది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున
తెలుగు రాష్ట్రాలు... ఒకే నది... అదీ గోదావరి! రెండూ సాగునీటి ప్రాజెక్టులే... కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిది మాత్రం రెండు నాల్కల వైఖరి. ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన డయాఫ్రంవాల్
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లో శిక్షణ పూర్తి చేసుకుని భారత సైన్యంలో చేరనున్న మొదటి బ్యాచ్ మహిళల స్నాతకోత్సవ కార్యక్రమం శుక్రవారం పుణె ఖడక్ వాసలలోని ఎన్డీఏలోని ఖేత్రపాల్ మైదానంలో ఉత్సాహంగా జర
Women Cadets Graduate From NDA | పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీయే) చరిత్ర సృష్టించింది. తొలి బ్యాచ్కు చెందిన 17 మంది మహిళా క్యాడెట్స్ పట్టభద్రులయ్యారు. శుక్రవారం జరిగిన పాస్అవుట్ పరేడ్లో 300 మందికి పైగా పురుష క్యా�
మరి కొన్ని నెలల్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్(ఎన్డీఏ)లో లుకలుకలు ప్రారంభమయ్యాయా? గత వారం జరిగిన కొన్ని ఆసక్తికర పరిణామాలు ఈ ఊహాగా నాలకు బలాన్ని�
నేషనల్ డిఫెన్స్ అకాడమీ.. భారత ఆర్మీకి సుశిక్షితులైన సైన్యాన్ని అందిస్తుంది. మూడేండ్లపాటు కత్తిమీద సాములా సాగే ట్రైనింగ్లో క్యాడెట్లు బ్రహ్మాస్ర్తాల్లా తయారవుతారు. ఆ తర్వాత వారి వారి సామర్థ్యాలను బట
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 2026లో నిర్వహించే వివిధ పోటీ పరీక్షల క్యాలెండర్ను శుక్రవారం విడుదల చేసింది. దాని ప్రకారం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ) ప్రిలిమినరీ 2026 మే 24న జరుగ�
కార్మికులంతా తమ హక్కులను సాధించుకునేందుకు సంఘటితంగా పోరాడాలని ఐఎన్టీయూసీ (INTUC) రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ధనుంజయ్, సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం.చంద్రమోహన్ అన్నారు. కాటేదాన్లోని సీఐటీయూ �
బీహార్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కీలక మిత్ర పక్షాన్ని కోల్పోయింది. ఆర్ఎల్జేపీ చీఫ్ పశుపతి కుమార్ పరాస్ మాట్లాడుతూ, ఎన్డీయేలో తమకు అన్యాయం జరిగిందని, తమది దళ�