తృణమూల్ కాంగ్రెస్ సంక్షోభం నాటకీయ మలుపులు తిరుగుతున్నది. మమతా బెనర్జీపై తిరుగుబావుటా ఎగురవేసిన రెబల్ ఎంపీలు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. త్రిపురలోని నేషనలిస్టు సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్స�
తృణమూల్ కాంగ్రెస్లో సంక్షోభం ముదురుతున్నది. అసలైన టీఎంసీ ఎవరిదన్న దానిపై పోరు తీవ్రమైంది. తమకే మెజారిటీ ఉన్నందున, అసలైన టీఎంసీ తమదేనని మమతా బెనర్జీపై తిరుగుబావుటా ఎగురవేసిన రెబల్ ఎంపీలు చెబుతున్నార
Rajya Sabha : రాజ్యసభ 2026కు సంబంధించిన ఎన్నికలు తాజాగా జరిగాయి. మొత్తం 27 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడి ఎన్నిక జరగగా.. అందులో 24 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచారు. గురువారం ఫలితాలు వెలువడ్డాయి. వీరిలో 19 మంది బీజేపీ (�
Bihar MLC Polls : బిహార్లో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. పోటీ చేసిన పది స్థానాల్లో తొమ్మిది స్తానాల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది.
తృణమూల్ కాంగ్రెస్లో సంక్షోభం మరింత ముదిరింది. పార్టీ అధినేత్రి, బెంగాల్ మాజీ సీఎం మమత బెనర్జీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే 61 మంది ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టుకోగా, తాజాగా 20 మంది ఎంపీలు ఝలక్ ఇచ్చార�
MP Kakoli Ghosh: 20 మంది టీఎంసీ ఎంపీలు ఆ పార్టీని వీడనున్నారు. ఆ ఎంపీలు ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంపై లోక్సభ స్పీకర్తో మాట్లాడనున్నట్లు టీఎంసీ ఎంపీ కకోలీ ఘోష్ ఓ మీడియాతో తెలిపారు.
Himanta Biswa Sarma : ప్రస్తుత మాజీ సీఎం హిమంత బిశ్వశర్మ మరోసారి అసోం సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. హిమంతను బీజేపీ ఎల్పీ లీడర్గానే కాకుండా, ఎన్డీయే కూటమి లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఆదివారం ఎన్నుకున్నారు.
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఏఐఎన్ఆర్సీ నేతృత్వంలోని ఎన్డీఏ విజయం సాధించింది. వరుసగా మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది.
గత 12 ఏండ్ల పాలనలో తొలిసారిగా ఒక బిల్లును ఆమోదించుకోవడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైన క్రమంలో ఆ పరిస్థితిని తమకు మరింత అనుకూలంగా మార్చుకోవడానికి విపక్ష కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది.
ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న తమిళనాడులో ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతున్నది. సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, ఏఐఏడీఎంకేలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రూ.10,000 కోట్ల
Lok Sabha : త్వరలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను, అలాగే పార్లమెంట్ స్థానాలను కేంద్రం పెంచబోతున్న సంగతి తెలిసిందే. అటు అసెంబ్లీలలో, ఇటు పార్లమెంట్లో 50 శాతం సీట్లను కేంద్రం పెంచబోతుంది.
NDA seat deal in Tamil Nadu | త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం సీట్ల ఒప్పందాన్ని ఎన్డీయే ఖరారు చేసింది. మొత్తం 234 స్థానాలకు గాను 178 స్థానాల్లో అన్నాడీఎంకే, 27 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నాయి.