NDA seat-sharing deal | వచ్చే నెలలో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల పంపకాలను ఎన్డీయే ఖరారు చేసింది. మొత్తం 243 స్థానాలకుగాను బీజేపీ, జనతాదళ్ (యునైటెడ్) చెరో 101 సీట్లలో పోటీ చేయనున్నాయి.
MIM | బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇక్కడ మూడో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటుచేస్తామని హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్-ఆర్జేడీ, ఎన్డీయే కూటములకు సవాల్ విసు�
బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నాయకుడు నితీశ్కుమార్కు వచ్చే నెలలో జరుగనున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారాయి. బీహార్కు తొమ్మిదిసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నితీశ్ దాదాపు రెండు దశాబ్ద�
కేంద్రంలోని ఎన్డీయే పాలనలో ధరాఘాతంతో పేద, మధ్యతరగతి ప్రజల జీవనం అస్తవ్యస్థమైంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో మోదీ సర్కారు వైఫల్యం.. సామాన్యుడి బతుకు చిత్రాన్ని ఛిద్రం చేస్తున్నది.
ఇంకా రెండేండ్ల పదవీ కాలం ఉన్నప్పటీకీ తన పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామ చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు (Vice President Elections) అనివార్యమయ్యాయి. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP), విపక్ష కాంగ్రెస్ (Congress)కూటములు ద
మంగళవారం జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. అధికార ఎన్డీయే, ప్రతిపక్ష కూటముల మధ్య తీవ్రమైన పోరు నడుస్తోంది. అయితే, బీజేడీ, బీఆర్ఎస్ సహా మొత్తం 18 మంది ఎంపీలు ఎవరికి ఓటు వేస�
దేశంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA)కూటమి అధికారంలోకి రానుందా.. 12 ఏండ్లుగా అధికారం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీకి మరోసారి భంగపాటు తప్పదా?. రాహుల్ గాంధీ మరో ఐదేండ్లపాటు విపక్షంలోనే కొన
ఎన్డీయే పాలనలో ఉన్న బీహార్లో మౌలిక వసతుల కల్పన అత్యంత దయనీయంగా మారింది. కొద్ది రోజుల క్రితమే పట్నాలో ప్రారంభోత్సవం జరుపుకున్న ఓ ఫ్లైఓవర్కు అప్పుడే గుంతలు ఏర్పడ్డాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర�
ఉద్యోగాల విషయంలో మోదీ ప్రభుత్వం దేశ యువతకు ధోకా ఇచ్చింది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ.. ఇచ్చిన హామీని పక్కనబెట్టారు. కేంద్ర ప్రభుత్వశాఖల్లో 10 లక్షలకు పైగా ఖాళీల�
ఎన్డీఏ పాలిత బీహార్లో రోజురోజుకూ శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. రాష్ట్రంలో కేవలం 14 రోజుల్లో 50 హత్యలు జరగడం చూస్తే పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో తెలుస్తున్నది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున
తెలుగు రాష్ట్రాలు... ఒకే నది... అదీ గోదావరి! రెండూ సాగునీటి ప్రాజెక్టులే... కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిది మాత్రం రెండు నాల్కల వైఖరి. ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన డయాఫ్రంవాల్