ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మళ్లీ ఎన్డీయేవైపు చూస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇండియా టుడే కథనం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు ఎన్సీపీ మద్
Sharad Pawar : మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం జరగబోతుందా..? ఇప్పటివరకు ప్రతిపక్ష కూటమిలో ఉన్న శరద్ పవార్ ఎన్సీపీ (ఎస్పీ).. ఇప్పుడు ఎన్డీయేలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలి కాలంలో శరద్ పవార్ ఎ
గత రెండు వారాలుగా దేశంలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆయా పార్టీల్లో చీలికలు, తిరుగుబాట్లకు, కేంద్రం తీసుకొచ్చిన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధ
తృణమూల్ కాంగ్రెస్ సంక్షోభం నాటకీయ మలుపులు తిరుగుతున్నది. మమతా బెనర్జీపై తిరుగుబావుటా ఎగురవేసిన రెబల్ ఎంపీలు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. త్రిపురలోని నేషనలిస్టు సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్స�
తృణమూల్ కాంగ్రెస్లో సంక్షోభం ముదురుతున్నది. అసలైన టీఎంసీ ఎవరిదన్న దానిపై పోరు తీవ్రమైంది. తమకే మెజారిటీ ఉన్నందున, అసలైన టీఎంసీ తమదేనని మమతా బెనర్జీపై తిరుగుబావుటా ఎగురవేసిన రెబల్ ఎంపీలు చెబుతున్నార
Rajya Sabha : రాజ్యసభ 2026కు సంబంధించిన ఎన్నికలు తాజాగా జరిగాయి. మొత్తం 27 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడి ఎన్నిక జరగగా.. అందులో 24 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచారు. గురువారం ఫలితాలు వెలువడ్డాయి. వీరిలో 19 మంది బీజేపీ (�
Bihar MLC Polls : బిహార్లో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. పోటీ చేసిన పది స్థానాల్లో తొమ్మిది స్తానాల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది.
తృణమూల్ కాంగ్రెస్లో సంక్షోభం మరింత ముదిరింది. పార్టీ అధినేత్రి, బెంగాల్ మాజీ సీఎం మమత బెనర్జీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే 61 మంది ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టుకోగా, తాజాగా 20 మంది ఎంపీలు ఝలక్ ఇచ్చార�
MP Kakoli Ghosh: 20 మంది టీఎంసీ ఎంపీలు ఆ పార్టీని వీడనున్నారు. ఆ ఎంపీలు ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంపై లోక్సభ స్పీకర్తో మాట్లాడనున్నట్లు టీఎంసీ ఎంపీ కకోలీ ఘోష్ ఓ మీడియాతో తెలిపారు.
Himanta Biswa Sarma : ప్రస్తుత మాజీ సీఎం హిమంత బిశ్వశర్మ మరోసారి అసోం సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. హిమంతను బీజేపీ ఎల్పీ లీడర్గానే కాకుండా, ఎన్డీయే కూటమి లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఆదివారం ఎన్నుకున్నారు.