నేషనల్ డిఫెన్స్ అకాడమీ.. భారత ఆర్మీకి సుశిక్షితులైన సైన్యాన్ని అందిస్తుంది. మూడేండ్లపాటు కత్తిమీద సాములా సాగే ట్రైనింగ్లో క్యాడెట్లు బ్రహ్మాస్ర్తాల్లా తయారవుతారు. ఆ తర్వాత వారి వారి సామర్థ్యాలను బట
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 2026లో నిర్వహించే వివిధ పోటీ పరీక్షల క్యాలెండర్ను శుక్రవారం విడుదల చేసింది. దాని ప్రకారం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ) ప్రిలిమినరీ 2026 మే 24న జరుగ�
కార్మికులంతా తమ హక్కులను సాధించుకునేందుకు సంఘటితంగా పోరాడాలని ఐఎన్టీయూసీ (INTUC) రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ధనుంజయ్, సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం.చంద్రమోహన్ అన్నారు. కాటేదాన్లోని సీఐటీయూ �
బీహార్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కీలక మిత్ర పక్షాన్ని కోల్పోయింది. ఆర్ఎల్జేపీ చీఫ్ పశుపతి కుమార్ పరాస్ మాట్లాడుతూ, ఎన్డీయేలో తమకు అన్యాయం జరిగిందని, తమది దళ�
దేశంలో నిరుద్యోగ సమస్యను ఎన్డీఏతో పాటు యూపీఏ సైతం పరిష్కరించలేకపోయాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అంగీకరించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద జరిగిన చర్చలో సోమవారం ఆయన లోక్సభలో మాట్లా�
Maharashtra | మహాయుతికే మహారాష్ట్ర ప్రజలు జైకొట్టారు. హోరాహోరీ అనుకున్న పోరులో ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టారు. 288 నియోజకవర్గాలకు గానూ 233 స్థానాల్లో గెలిపించి మళ్లీ అధికారంలో కూర్చోబెట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలో
జార్ఖండ్లో (Jharkhand) జేఎంఎం, ఎన్డీయే కూటముల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతున్నది. ఇరు పక్షాల మధ్య ఆధిక్యం మారుతూవస్తున్నది. ఎర్లీ ట్రెండ్స్లో ఎన్డీయే కూటమి 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇండియా కూటమి 38 సీట్లలో ల�
ఎగ్జిట్ పోల్ ఫలితాలే నిజమయ్యేలా ఉన్నాయి. మరఠ్వాడాలో మరోసారి బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చేలా ఉంది. కమలం పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Elections) ఓట్ల లెక్కింపు �
జార్ఖండ్లో గెలిచేది బీజేపీయేనని, అందులో ఎలాంటి సందేహం లేదని మాజీ సీఎం, ఆ పార్టీ నేత చంపయీ సోరెన్ (Champai Soren) అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజేపీ-ఎన్డీయేనని స్పష్టం చేశారు.
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలకు బుధవారం పోలింగ్ పూర్తయిన కొద్దిసేపటికే ఎగ్జిట్పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో చాలా సంస్థలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమే రెండు రాష్ర్టాల్లో అధికారంలోకి వస
Delimitation | దేశంలో జనగణన (Census) జరపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఈ ప్రక్రియ 2025లో ప్రారంభం అవుతుందని సంబంధిత వర్గాలు సోమవారం వెల్లడించాయి.