ఇటీవల జరిగిన రెండు వరుస ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమైన ఆ పార్టీ మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. అనంతరం ఏడు రాష్ర్టాల్లో జరిగ�
Vangalapudi Anitha | ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య ట్విట్టర్ (ఎక్స్) వార్ మొదలయ్యింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారుతున్నాయని కొద్ది రోజులుగా మాజీ సీఎం జగన్ సహా వైసీపీ నేతలు ఆరో�
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయింపులపై విపక్ష పార్టీల విమర్శల దాడి కొనసాగింది. బడ్జెట్పై చర్చలో భాగంగా గురువారం లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ మాట్లాడుతూ 2024-25 బడ్�
BJP's Rajya Sabha Tally Dips | రాజ్యసభలో బీజేపీ సంఖ్యా బలం తగ్గింది. (BJP's Rajya Sabha Tally Dips) ఎన్డీయే బలం కూడా మెజారిటీ మార్కు కంటే 12 దిగువన ఉంది. నలుగురు నామినేటెడ్ సభ్యుల పదవీకాలం శనివారంతో పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో బీజేపీ సభ
లోక్సభ ఎన్నికల అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో పాలక ఎన్డీయేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పలు రాష్ట్రాల్లోని వివిధ అసెంబ్లీ స్ధానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాషాయ కూటమికి భంగపాటు ఎదురైంది.
NDA | ఎన్డీయే పార్లమెంటరీ సమావేశం (NDA Parliamentary party meeting) ఢిల్లీలో ప్రారంభమైంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎన్డీయే పక్షాల ఎంపీలతో మోదీ ఇవాళ తొలిసారి సమావేశమయ్యారు.
Chirag Paswan : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్డీయే కూటమి పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ వెల్లడించారు.
Rahul Gandhi : లోక్సభ స్పీకర్గా మరోసారి ఎన్నికైన ఓం బిర్లాను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభినందించారు. 18వ లోక్సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ బుధవారం తొలి ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల తంతు పూర్తయి కొత్త పార్లమెంట్ కొలువుదీరింది. ముచ్చటగా మూడో విడత ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ బలాబలాల్లో ప్రస్ఫుటమైన తేడాలు రావడం మనం చూస్తున్నాం. పాలక కూటమి బలం, పలుకుబడి ఒకింత తగ్గడం,
Speaker Election | బుధవారం లోక్ సభ స్పీకర్ ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో అధికార బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ, విపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్ పార్టీల నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు.