Census | దేశంలో జనగణన (Census) జరపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియ 2025లో ప్రారంభం అవుతుందని సంబంధిత వర్గాలు సోమవారం వెల్లడించాయి.
జమ్మూకశ్మీర్లో పదేండ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు పలు రకాలుగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఎన్నికలను కశ్మీరీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే ఆర్టికల్ 370 రద్దు ద�
తరచూ చమత్కారంగా మాట్లాడే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగ్పూర్లో ఆదివారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “మా ప్రభుత్వం నాలుగోసారి అధికారంలోకి వస్తుందో, రాదో చెప్పలే�
ఎన్డీఏలోని బీజేపీ సహా ఇతర మిత్ర పక్షాలన్నీ జమిలి ఎన్నికలపై కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని ఆహ్వానించాయి. తెలుగుదేశం, జనతాదళ్ (యునైటెడ్), ఎల్జేపీ (రామ్ విలాస్), జేడీఎస్, శివసేన (షిండే వర్గం) పార్టీలు కేం
ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి సోమవారానికి వంద రోజులు పూర్తయ్యాయి. గడిచిన పదేండ్లలో కనిపించిన దూకుడు ఇప్పటి ఎన్డీఏ 3.0 సర్కారులో కనిపించట్లేదన్నది కాదనలేని సత్యం. ఇటీవలి లోక్సభ ఎన్నికల�
బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్ (ఒకే దేశం.. ఒకే ఎన్నిక)పై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం ఘాటుగా స్పందించారు. ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం ఇది ఎంతమాత్రమ
Priyank Kharge : జన గణన నిర్వహించకపోవడం మోదీ ప్రభుత్వ బలహీనతను వెల్లడిస్తోందని కర్నాటక మంత్రి, కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే అన్నారు. గణాంకాలు లేకపోవడంతో మోదీ ప్రభుత్వం విధాన వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తో
‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ విధానాన్ని ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనే అమలు చేసే అవకాశం ఉన్నది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, జమిలి ఎన్నికలకు పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తుందని బీజేపీ �
Tejashwi Yadav : బిహార్లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం కొలువుతీరినా వీరు మిథిలాంచల్ అభివృద్ధికి చేసిందేమీ లేదని ఆర్జేడీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఆరోపించారు.