Rahul Gandhi : లోక్సభ స్పీకర్గా మరోసారి ఎన్నికైన ఓం బిర్లాను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభినందించారు. 18వ లోక్సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ బుధవారం తొలి ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల తంతు పూర్తయి కొత్త పార్లమెంట్ కొలువుదీరింది. ముచ్చటగా మూడో విడత ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ బలాబలాల్లో ప్రస్ఫుటమైన తేడాలు రావడం మనం చూస్తున్నాం. పాలక కూటమి బలం, పలుకుబడి ఒకింత తగ్గడం,
Speaker Election | బుధవారం లోక్ సభ స్పీకర్ ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో అధికార బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ, విపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్ పార్టీల నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Om Birla | లోక్సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది. మోదీ 2.0 ప్రభుత్వ హయాంలో స్పీకర్గా వ్యవహరించిన బీజేపీ ఎంపీ ఓం బిర్లా (Om Birla)కే మరోసారి అవకాశం దక్కింది.
ఏడాది కిందట.. కొందరు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగుల నిర్వాకంతో గ్రూప్-1 పరీక్షాపత్రం లీక్ అయ్యింది. విషయం బయటకు రాగానే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన అప్పటి కేసీఆర్ ప్రభుత్వం మెర�
ముంబైలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో జరిగిన ఓ సంఘటన దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. జూన్ 4న కౌంటింగ్ రోజు ముంబై వాయువ్య నియోజకవర్గ ఎన్డీయే అభ్యర్థి రవీంద్ర వైకర్ బావమరిది మంగేశ్ పందిల్కర్ చేతి�
పాథాలజిస్టుల కంటే వేగంగా ఎన్నికల అనంతరం విశ్లేషణలు చేసే అనేకమంది రాజకీయ విశ్లేషకులలాగా తానేమీ రాజకీయ పండితుడిని కాదని అంగీకరించేందుకు ఈ రచయితకు ఎలాంటి సంకోచం లేదు. కానీ, కొన్ని విషయాలు మాత్రం రాజకీయాల �
‘పాచికలు ఆడుదాం రండి’ అని పాండవులను పిలిచిండు దుర్యోధనుడు. పాండవుల పెద్దన్నగా యుధిష్ఠుడు తన పరివారంతో హస్తినకు వెళ్లిండు. పాచికలు ఆడటానికి సిద్ధమై వేదికపై ఆసీనుడయ్యాడు. కౌరవాగ్రజునిగా దుర్యోధనుడు అతన�
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం పొరపాటున ఏర్పడిందని, ఏ క్షణంలోనేనా పడిపోవచ్చని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. అయితే తాము ప్రభుత్వం పడిపోవాలని కోరుకోవడం లేదని చెప్పారు.
మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ మోదీ వద్దకు రాగానే ఆయన లేచి నిలబడి కరచాలనం చేశారు. పక్కనే ఉన్న అమిత్ షా, నడ్డా కూర్చున�
ఆంధ్రప్రదేశ్లో బుధవారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సొంతం చేసుకున్న ఎన్డీయే కూటమి పక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. అమరావతిలో టీడీపీ, బీజ
లోక్సభ ఎన్నికలలో సాంకేతికంగా గెలిచినప్పటికీ రాజకీయంగా, నైతికంగా, వ్యక్తిగతంగా కూడా తిరస్కరణకు గురైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీలో కనీసం ఇప్పటికైనా కొంత మార్పు రావచ్చునని ఆశించినవారికి అటువంటి సూచనలేమ
కేంద్రంలో మూడోసారి కొలువుదీరిన ఎన్డీయే సర్కార్ మంత్రివర్గ సభ్యుల ఎంపికలో కొన్ని ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ నేతృత్వంలో 2019-24 టర్మ్లో పనిచేసి, ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో గెలిచిన కొత్త �
కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన క్యాబినెట్ కూర్పుపై అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. భాగస్వామ్య పక్షాలకు మంత్రి పదవులు కేటాయింపుపై శివసేన(షిండే వర్గం) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.