దేశానికి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ 9న ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. తొలుత ఆయన శనివారం ప్రమాణం చేస్తారని వార్తలు వెలువడగా, దానిని ఆదివారం సాయంత్రానికి మార్చినట్టు విశ్వసనీయ వర్గాలు వెల�
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ఎన్డీయేలో కాక మొదలైంది. ఇప్పటిదాకా ఎన్డీయేలో బీజేపీ ఏ నిర్ణయం తీసుకొన్నా ఎదురులేకుండా పోయేది. కానీ, ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీకి మిత్రపక్షాల మద్దతు తప్పనిసర
గాయిగత్తర లాంటి ఎగ్జిట్ పోల్స్ను పొరపాటున విశ్వసించినవారికి 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు షాకిచ్చాయి. ఇవి గత మోదీ సర్కార్ తెరపైకి తీసుకొచ్చిన కథనాలను కొనసాగించాయి. ఈ తప్పుడు అంచనాలను ఎంతగానో సమర్థి�
ఉత్తరాదిలో ఇకముందు ‘అబ్ కీ బార్' అనే మాటలను ఏ రాజకీయ పార్టీ కూడా తన ఎన్నికల ప్రచారంలో ఉపయోగించాలని అనుకోకపోవచ్చు. దీన్ని అంతగా అరగదీసి మూలకు పడేసింది బీజేపీ. ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్' అనే నినాదం వశీక
Modi 3.0 | మోదీ 3.0లోని (Modi 3.0) మంత్రివర్గం కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. అయితే, ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. కీలక శాఖలను (key miniseries) మోదీ తన వద్దే ఉంచుకోనున్నట్లు తెలుస్తోంది.
PM Modi | నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తున్నది. తొలుత జూన్ 8న శనివారం మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆదివారం సాయంత్రం 6 గంటల�
PM Modi | ఈ నెల 8న జరగనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారమహోత్సవానికి దక్షిణాసియా అగ్రనేతలను (Top South Asian leaders) కేంద్రం ఆహ్వానించినట్లు సమాచారం.
Nitish Kumar | జూన్ 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసే వరకూ నితీశ్ కుమార్ ఢిల్లీలోనే ఉండనున్నట్లు జేడీ(యూ) వర్గాలు తెలిపినట్లు ఇండియా టుడే నివేదించింది.
నితీశ్ నిజంగానే కింగ్ మేకర్ అయితే బీహార్కు ప్రత్యేక రాష్ట్ర హోదా తీసుకురావాలన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కులగణన చేయించాలని వెల్లడించారు. ఇదే ఆయనకు మంచి అవకాశం అని చెప్పారు.
కేంద్రంలో అధికారం చేపట్టేందుకు అవసరమైన 272 సీట్లు బీజేపీకి ఒంటరిగా దక్కకపోవడంతో ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలైన జేడీయూ, టీడీపీ మద్దతుపై బీజేపీ ఆధారపడాల్సిన అవసరం ఏర్పడింది. 16 సీట్లు సాధించిన టీడీపీ, 12 సీట్లు ఉన
ఎన్డీఏ లేదా ఇండియా కూటమి ఈ రెండింటిలో ఏదో ఒక కూటమితో జత కట్టకుండా, ఒంటరిగా బరిలోకి దిగిన పలు ప్రాంతీయ శక్తులు ఈ సారి లోక్సభలో ప్రాతినిధ్యం కోల్పోవడం ఒక బాధాకర పరిణామం.
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు కొలువుదీరనున్నది. దేశానికి వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 8న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నట్టు విశ్వసనీయ సమా�
తాము ఎన్డీఏ కూటమి తోనే ఉన్నామని టీడీపీ అధినేత చంద్ర బాబు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో మీడి యాతో మాట్లాడారు. కూటమి ఘన విజయంపై రాష్ట్ర ప్రజలకు ధన్యవా దాలు తెలిపారు.