ఉత్తరాదిలో ఇకముందు ‘అబ్ కీ బార్' అనే మాటలను ఏ రాజకీయ పార్టీ కూడా తన ఎన్నికల ప్రచారంలో ఉపయోగించాలని అనుకోకపోవచ్చు. దీన్ని అంతగా అరగదీసి మూలకు పడేసింది బీజేపీ. ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్' అనే నినాదం వశీక
Modi 3.0 | మోదీ 3.0లోని (Modi 3.0) మంత్రివర్గం కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. అయితే, ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. కీలక శాఖలను (key miniseries) మోదీ తన వద్దే ఉంచుకోనున్నట్లు తెలుస్తోంది.
PM Modi | నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తున్నది. తొలుత జూన్ 8న శనివారం మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆదివారం సాయంత్రం 6 గంటల�
PM Modi | ఈ నెల 8న జరగనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారమహోత్సవానికి దక్షిణాసియా అగ్రనేతలను (Top South Asian leaders) కేంద్రం ఆహ్వానించినట్లు సమాచారం.
Nitish Kumar | జూన్ 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసే వరకూ నితీశ్ కుమార్ ఢిల్లీలోనే ఉండనున్నట్లు జేడీ(యూ) వర్గాలు తెలిపినట్లు ఇండియా టుడే నివేదించింది.
నితీశ్ నిజంగానే కింగ్ మేకర్ అయితే బీహార్కు ప్రత్యేక రాష్ట్ర హోదా తీసుకురావాలన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కులగణన చేయించాలని వెల్లడించారు. ఇదే ఆయనకు మంచి అవకాశం అని చెప్పారు.
కేంద్రంలో అధికారం చేపట్టేందుకు అవసరమైన 272 సీట్లు బీజేపీకి ఒంటరిగా దక్కకపోవడంతో ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలైన జేడీయూ, టీడీపీ మద్దతుపై బీజేపీ ఆధారపడాల్సిన అవసరం ఏర్పడింది. 16 సీట్లు సాధించిన టీడీపీ, 12 సీట్లు ఉన
ఎన్డీఏ లేదా ఇండియా కూటమి ఈ రెండింటిలో ఏదో ఒక కూటమితో జత కట్టకుండా, ఒంటరిగా బరిలోకి దిగిన పలు ప్రాంతీయ శక్తులు ఈ సారి లోక్సభలో ప్రాతినిధ్యం కోల్పోవడం ఒక బాధాకర పరిణామం.
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు కొలువుదీరనున్నది. దేశానికి వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 8న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నట్టు విశ్వసనీయ సమా�
తాము ఎన్డీఏ కూటమి తోనే ఉన్నామని టీడీపీ అధినేత చంద్ర బాబు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో మీడి యాతో మాట్లాడారు. కూటమి ఘన విజయంపై రాష్ట్ర ప్రజలకు ధన్యవా దాలు తెలిపారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ప్రస్తుత లోక్సభ రద్దయ్యింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమై.. జూన్ 16 వరకు గడువు ఉన్న ఈ లోక్సభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొని రా
బీజేపీ ప్రభుత్వం దేశాన్ని పరిపాలించొద్దని ప్రజలు ఈ ఎన్నికల ద్వారా ఆకాంక్షించారని, వారి ఆకాంక్షను నెరవేర్చడానికి సరైన సమయంలో సరైన అడుగులు వేస్తామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్�
ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ ముస్లింలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఇప్పుడు తాపీగా వివరణ ఇచ్చింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న ఇద్దరు అగ్రనేతల జోలికి వెళ్లరాదని తాము ఉద్దేశపూర్వక