దేశంలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వ శకం మొదలైంది. పదేండ్ల కిందటి రాజకీయ పరిస్థితులు మళ్లీ పునరావృతమయ్యాయి. అలకలు, బుజ్జగింపులు, అవిశ్వాసాలు, అధికార మార్పిడులు మళ్లీ మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2014, 2019ల
గత ఎన్నికలలో పోలిస్తే జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ హవా స్వల్పంగా తగ్గింది. మొత్తం 14 స్థానాల్లో బీజేపీ 8, దాని మిత్రపక్షం ఏజేఎస్యు ఒక స్థానంలో విజయం సాధించగా, కాంగ్రెస్ రెండు, దాని మిత్రపక్షం జేఎంఎం మూడు స
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య హోరాహోరీ పోరు క్రమంలో ఆయా పార్టీల మధ్య సంప్రదింపుల ప్రక్రియకు తెరలేచింది.
Lok Sabha Polls: ఎన్డీఏ మూడవ సారి అధికారాన్ని చేపట్టబోతున్నది. 18వ లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి .. మ్యాజిక్ మార్క్ను దాటేసింది. బీజేపీ నేతృత్వంలోని ఆ కూటమి తాజా సమాచారం ప్రకారం 296 స్థానాల్లో లీడింగ్లో ఉ�
ఎన్డీఏ కూటమికి తొలి విజయం దక్కింది. గుజరాత్లోని గాంధీనగర్ నుంచి పోటీచేస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) గెలుపొందారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్భాయ్పై 3,96,512 ఓట్ల తేడాతో విజయం సాధిం�
PM Modi : ప్రధాని మోదీ వెనుకంజలో ఉన్నారు. వారణాసి నుంచి ఆయన లోక్సభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ .. ముందంజలో ఉన్నారు.
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Lok Sabha Elections) కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా 258 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఇండియా కూటమి 166 చోట్ల లీడ్లో ఉన్నది. మరో 17 సీట్లలో ఇతరులు ఆధిక్యంలో కొనాగుతున్నారు.
Loksabha Elections 2024 : ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తప్పుపట్టారు. తిరువనంతపురంలోనే కాదు దేశవ్యాప్తంగా మీరు చూసిన ఎగ్జిట్ పోల్స్ గణాంకాలు రేపు తప్పని వెల్లడవుతాయనే పూర్తి విశ్వా�
సార్వత్రిక సమరం ముగిసింది. అందరూ ఉత్కంఠగా ఎదురుచూసిన ఎగ్జిట్పోల్స్ ఫలితాలు శనివారం సాయంత్రం వెలువడ్డాయి. దేశంలో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మెజారిటీ సంస్థలు తేల్చాయి. గత ఎన్న�
Exit Polls | కర్ణాటకలో పట్టును బీజేపీ నిలుపుకోనున్నట్లు తెలుస్తున్నది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఈసారి అధిక సీట్లు గెలుచుకోనున్నది.
లోక్సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. మూడోసారి ప్రధాని పీఠం కోసం బీజేపీ, ఎలాగైనా పూర్వవైభవం సాధించాలని కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇరు పార్టీల అగ్రనేత దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటి�
నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ(ఎన్డీఏ, ఎన్ఏ 2)-2024 పరీక్ష ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం ప్రారంభించింది.
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయేకు అధికారం చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ రాదని, ఆ కూటమి 268 సీట్లు దాటవని ప్రముఖ సెఫాలజిస్ట్, సామాజికవేత్త యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. దేశంలోని మీడియా, రాజకీయ విశ్లేష�