ప్రధాని మోదీ ఎక్కడికెళ్లినా “ఈ సారి 400కుపైనే” అంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 370 స్థానాలు, ఎన్డీయేకి 400కుపైగా స్థానాలు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు.
మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న బీజేపీ సరికొత్త వ్యూహాలు రచిస్తున్నది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్)ను ఎన్డీఏలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగా �
Perni Nani | ఏపీలోని చిలకలూరిపేటలో మూడు పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి బహిరంగ సభ వెలవెలబోయిందని వైసీపీ నాయకుడు పేర్ని నాని(Perni Nani ) విమర్శించారు.
Pashupati Paras | తమ పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్జేపీ) చీఫ్, కేంద్ర మంత్రి పశుపతి పరాస్ అన్నారు. ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ తమకు ఉందని ఎన్డీయేను హెచ్చరించారు.
RLD | జయంత్ చౌదరికి చెందిన ఆర్ఎల్డీ పార్టీ అధికారికంగా బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో చేరింది. శనివారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా.. జయంత్ చౌదరిని ఎన్డీయేలోకి ఆహ్వానించారు. దేశ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు రాజ్యసభలో ఏప్రిల్ నాటికి ఆధిక్యం వచ్చే అవకాశం కనిపిస్తున్నది. కొత్తగా గెలిచిన సభ్యులు, రాష్ట్రపతి నామినేటెడ్ విభాగంలో నియమించే ఆరుగురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తర�
PM Modi | ఎన్నికల షెడ్యూల్ ఇంకా రాకముందే ప్రధాని నరేంద్రమోదీ జోరుగా లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం జమ్ముకశ్మీర్లోని జమ్ము నగరంలో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. జమ్ముకశ్మీ�
Nitish Kumar | ఏ కూటమిలోనూ ఎక్కువ కాలం కొనసాగని బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ (Nitish Kumar) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఎప్పటికీ ఎన్డీయే (NDA) కూటమిలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
వచ్చే లోక్సభ ఎన్నికల తర్వా త కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోనే ఉంటుందని, ఆ పార్టీ ‘దుకాణం’ మూసివేత అంచున ఉన్నదని ప్రధాని మోదీ అన్నారు. ఒకే ప్రోడక్ట్ను పదేపదే లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న�
Nitish Kumar : ఇక ఎప్పటికీ ఎన్డీయే కూటమిలో కొనసాగుతూ రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని బిహార్ సీఎం నితీష్ కుమార్ బుధవారం పేర్కొన్నారు. మహాకూటమి నుంచి బయటపడి బీజేపీ మద్దతుతో బిహార్లో �