ఈశాన్య రాష్ట్రంలో మిజోరంలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఓటేయడానికి వచ్చిన మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) చీఫ్, ముఖ్యమంత్రి జొరాంతంగకు (CM Zoramthanga) చేదు అనుభవం ఎదురైంది.
Mayawati | తమ పార్టీ ఏ కూటమిలో చేరబోదని బీఎస్పీ అధినేత్రి మాయావతి (Mayawati ) స్పష్టం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, ప్రతిపక్షాల కూటమి ఇండియా బ్లాక్కు పూర్తిగా దూరమని మరోసారి పునరుద్ఘాటించారు.
Siddaramaiah | దేశంలో బీజేపీ వ్యతిరేక గాలి (Anti BJP wave) వీస్తున్నది, ప్రస్తుతం దేశమంతటా బీజేపీపై వ్యతిరేకత మొదలైందని కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య (Siddaramaiah) వ్యాఖ్యానించారు.
మరో కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే పార్టీ ఎన్డీయే కూటమి నుంచి వైదొలగుతున్నట్టు సోమవారం స�
AIADMK: బీజేపీకి అన్నాడీఎంకే బ్రేకప్ చెప్పింది. ఆ పార్టీతో ఉన్న పొత్తు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నది. ఎన్డీఏ కూటమి నుంచి కూడా తప్పుకుంటున్నట్లు అన్నాడీఎంకే వెల్లడించింది. దీనిపై ఇవాళ ఆ పార్టీ నేతలు
JDS Joins BJP Led NDA | కర్ణాటకకు చెందిన జనతాదళ్ (సెక్యులర్) - జేడీ(ఎస్), బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లో చేరింది. (JDS Joins BJP Led NDA) జేడీ(ఎస్) సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి శుక్రవా�
Bypolls results | దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఇటీవల జరిగి ఉప ఎన్నికల ఫలితాలు (Bypolls results) శుక్రవారం వెలువడ్డాయి. కొత్తగా ఏర్పడిన ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బీజేపీకి షాక్ ఇచ్చింది. ఉప ఎన్నికలు జరిగిన మొత్తం ఏడు స్థానాలకుగ
జీ20 విందుకు రాష్ట్రపతి భవన్ పంపిన అధికారిక ఆహ్వాన పత్రంలో 'భారత్' అనే పదాన్ని వాడటంతో నెలకొన్న వివాదంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి (Mayawati) స్పందించారు.
వచ్చే సాధారణ ఎన్నికల్లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) తమ ప్రధానమంత్రి అభ్యర్థి అని (Prime ministerial candidate) కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) అన్నారు.
No-Confidence Motion | లోక్ సభ (Lok Sabha) లో అవిశ్వాస తీర్మానం వేళ ప్రధాని మోదీ (PM Modi)కి షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ఇండియా (INDIA) ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి (No-Confidence Motion) ఎన్డీయే (NDA) భాగస్వామ్య పార్టీ అయిన �
హింసాత్మక ఘటనలతో గత మూడు నెలలుగా అట్టుడుకుతున్న మణిపూర్లో పరిస్థితులను చక్కదిద్దడంలో, శాంతిని పునరుద్ధరించడంలో అధికార బీజేపీ వైఫల్యానికి, నిర్లక్ష్యానికి నిరసనగా రాష్ట్రంలో ఆ పార్టీకి మిత్రపక్షం కు
2014 ఎన్నికల్లో ‘అచ్చేదిన్' అంటూ అరచేతిలోనే స్వర్గాన్ని చూపించి ఓట్లు దండుకొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. 2019 ఎన్నికలకు ముందు ఆ నినాదాన్ని పక్కనబెట్టారు. 2022 నాటికి భారత్ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా త�