Nitish Kumar : ఇక ఎప్పటికీ ఎన్డీయే కూటమిలో కొనసాగుతూ రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని బిహార్ సీఎం నితీష్ కుమార్ బుధవారం పేర్కొన్నారు. మహాకూటమి నుంచి బయటపడి బీజేపీ మద్దతుతో బిహార్లో �
ముఖ్యమంత్రి పీఠం కోసం తరచూ కూటములు మార్చే జేడీయూ అధ్యక్షుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఇంత స్వల్ప వ్యవధిలో అతడు కూటమి ఎందుకో మారాడో �
Nitish Kumar | బీజేపీతో మళ్లీ జతకలిసి మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ కుమార్పై (Nitish Kumar) కొందరు వినూత్నంగా నిరసన తెలిపారు. ఆర్జేడీ ప్రభుత్వం నుంచి వైదొలగిన ఆయన చనిపోయినట్లుగా చిత్రీకరించారు. ఒక దిష్టి
Navy Chief: నేవీ చీఫ్ పుష్ అప్స్ చేశారు. 61 ఏళ్ల వయసులోనూ ఆయన చెలాకీగా తన ఫిట్నెస్ నిరూపించుకున్నారు. ఎన్డీఏ క్యాడెట్లతో ఆయన పుష్ అప్స్ చేశారు. దీనికి సంబంధించి నేవీ పోస్టు చేసిన ఆ వీడియో వైరల్ అవుతోంది.
ఈశాన్య రాష్ట్రంలో మిజోరంలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఓటేయడానికి వచ్చిన మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) చీఫ్, ముఖ్యమంత్రి జొరాంతంగకు (CM Zoramthanga) చేదు అనుభవం ఎదురైంది.
Mayawati | తమ పార్టీ ఏ కూటమిలో చేరబోదని బీఎస్పీ అధినేత్రి మాయావతి (Mayawati ) స్పష్టం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, ప్రతిపక్షాల కూటమి ఇండియా బ్లాక్కు పూర్తిగా దూరమని మరోసారి పునరుద్ఘాటించారు.
Siddaramaiah | దేశంలో బీజేపీ వ్యతిరేక గాలి (Anti BJP wave) వీస్తున్నది, ప్రస్తుతం దేశమంతటా బీజేపీపై వ్యతిరేకత మొదలైందని కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య (Siddaramaiah) వ్యాఖ్యానించారు.
మరో కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే పార్టీ ఎన్డీయే కూటమి నుంచి వైదొలగుతున్నట్టు సోమవారం స�
AIADMK: బీజేపీకి అన్నాడీఎంకే బ్రేకప్ చెప్పింది. ఆ పార్టీతో ఉన్న పొత్తు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నది. ఎన్డీఏ కూటమి నుంచి కూడా తప్పుకుంటున్నట్లు అన్నాడీఎంకే వెల్లడించింది. దీనిపై ఇవాళ ఆ పార్టీ నేతలు
JDS Joins BJP Led NDA | కర్ణాటకకు చెందిన జనతాదళ్ (సెక్యులర్) - జేడీ(ఎస్), బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లో చేరింది. (JDS Joins BJP Led NDA) జేడీ(ఎస్) సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి శుక్రవా�
Bypolls results | దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఇటీవల జరిగి ఉప ఎన్నికల ఫలితాలు (Bypolls results) శుక్రవారం వెలువడ్డాయి. కొత్తగా ఏర్పడిన ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బీజేపీకి షాక్ ఇచ్చింది. ఉప ఎన్నికలు జరిగిన మొత్తం ఏడు స్థానాలకుగ
జీ20 విందుకు రాష్ట్రపతి భవన్ పంపిన అధికారిక ఆహ్వాన పత్రంలో 'భారత్' అనే పదాన్ని వాడటంతో నెలకొన్న వివాదంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి (Mayawati) స్పందించారు.