కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతి పదవిని సైతం రాజకీయాలకు వాడుకొంటున్నది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ విరమణ సందర్భంగా ఇచ్చిన అధికారిక విందును ఎన్డీయే కార్యక్రమంగా మార్చేసింది. శుక్రవారం
న్యూఢిల్లీ : ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసింది. జగ్దీప్ ధన్కర్ను బరిలోకి దింపింది. ప్రస్తుతం ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పని చేస్తున్నారు. శనివారం సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు స
(న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి):ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ పేరును ప్రకటించే అవకాశాలున్నాయి. దళితుడైన ఈయన మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తి. కేంద్రమంత్రి�
Presidential election | రాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ గడువు నేటితో ముగియనుంది. భారత 16వ రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేసింది. అదేరోజున నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. నేటితో ఆ గ�
మ్యాజిక్ ఫిగర్కి ఇంకా 8 వేల ఓట్ల దూరం జేడీయూ, అన్నాడీఎంకేతో పెరిగిన విభేదాలు మిత్రపక్షాలు చెయ్యిస్తే పరిస్థితేమిటని ఆందోళన అదే జరిగితే 40,756 ఓట్ల దూరంలో బీజేపీ నేషనల్ డెస్క్;రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ
రాష్ట్రపతి ఎన్నికల నగారా మోగింది. దేశ అత్యున్నత పీఠంపై తమ అభ్యర్థిని కూర్చోబెట్టేందుకు అధికార, విపక్షాలు పావులు కదుపుతున్నాయి. దేశంలోని 18 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అధికారంలో ఉన్నప్పటికీ, తమ అ�
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను దీటుగా ఎదుర్కొనే కూటమిలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ అన్నారు.
నిరర్థక ఆస్తిలా కేంద్ర సర్కారు! 45 ఏండ్ల గరిష్ఠ స్థాయికి నిరుద్యోగం ద్రవ్యోల్బణం 30 ఏండ్ల గరిష్ఠానికి.. ఎల్పీజీ ధర ప్రపంచంలో నంబర్వన్ కేంద్రానికి మంత్రి కేటీఆర్ చురకలు హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలం�
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జూలై నెలలో, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టులో పూర్తి కానున్నది. ఇద్దరి పదవీకాలం ముగియడానికి ముందే కొత్త రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాలి. రాజ్య
శివసేన, టీఆర్ఎస్, ఇతర పార్టీలు కలిసి జాతీయ స్థాయిలో థర్డ్ఫ్రంట్ ఏర్పాటు చేసినా ఎన్డీయేకి వచ్చిన ముప్పేమీ లేదని కేంద్ర మంత్రి రామ్దాస్ అథావలే అన్నారు. పుణేలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ మోదీ నేతృత�