వచ్చే సాధారణ ఎన్నికల్లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) తమ ప్రధానమంత్రి అభ్యర్థి అని (Prime ministerial candidate) కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) అన్నారు.
No-Confidence Motion | లోక్ సభ (Lok Sabha) లో అవిశ్వాస తీర్మానం వేళ ప్రధాని మోదీ (PM Modi)కి షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ఇండియా (INDIA) ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి (No-Confidence Motion) ఎన్డీయే (NDA) భాగస్వామ్య పార్టీ అయిన �
హింసాత్మక ఘటనలతో గత మూడు నెలలుగా అట్టుడుకుతున్న మణిపూర్లో పరిస్థితులను చక్కదిద్దడంలో, శాంతిని పునరుద్ధరించడంలో అధికార బీజేపీ వైఫల్యానికి, నిర్లక్ష్యానికి నిరసనగా రాష్ట్రంలో ఆ పార్టీకి మిత్రపక్షం కు
2014 ఎన్నికల్లో ‘అచ్చేదిన్' అంటూ అరచేతిలోనే స్వర్గాన్ని చూపించి ఓట్లు దండుకొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. 2019 ఎన్నికలకు ముందు ఆ నినాదాన్ని పక్కనబెట్టారు. 2022 నాటికి భారత్ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా త�
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో మూడే బలమైన పార్టీలు ఉన్నాయని, అవి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియా (సీబీఐ), ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ (ఐటీ) అని శివసేన (యూబీ
2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో జట్టు కట్టబోమని జేడీఎస్ చీఫ్ హెచ్డీ దేవెగౌడ (HD Deve Gowda) స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు.
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతుండటంతో దేశంలో పొత్తల సందడి మొదలైంది. 65 పార్టీలు బీజేపీ లేదా కాంగ్రెస్ నేతృత్వంలోని కూటముల్లో చేరాయి. పార్లమెంట్లో 91 మంది సభ్యులను కలిగిన మరో 11 పార్
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 11 వరకు కొనసాగనున్నాయి. మణిపూర్ ఘర్షణలు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ధరలు పెరుగుదల, నిరుద్యోగం, ఢిల్లీ ఆర్డినెన్స్, �
బెంగళూరు: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా 26 విపక్ష పార్టీలకు చెందిన నేతలు రెండు రోజులుగా బెంగళూరులో సమాలోచనలు జరుపుతున్నారు. ఎన్డీయేను ఎదుర్కొనబోయే ఈ ప్రతిపక్ష కూటమికి I-N-D-I-A (ఇండియన్ న�
Akhilesh Yadav | వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని సమాజ్వాదీ పార్టీ (SP) అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) అన్నారు. 2024లో జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏను (NDA) పీ�
డబుల్ ఇంజిన్ సర్కార్తోనే ప్రజలకు మేలు జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులు తరచుగా చెప్తుంటారు. ఎన్నికల ప్రచారసభల్లో, పార్టీ సమావేశాల్లో గొప్పలకు పోతుం టార�
ఇప్పుడు ఎన్డీయే అనేది అసలు లేదని తేజస్వీ యాదవ్ విమర్శించారు. జేడీ(యూ), అకాలీదళ్, శివసేన వంటి మిత్ర పక్షాలు రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని వీడాయని అన్నారు.