న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో మూడే బలమైన పార్టీలు ఉన్నాయని, అవి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియా (సీబీఐ), ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ (ఐటీ) అని శివసేన (యూబీ
2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో జట్టు కట్టబోమని జేడీఎస్ చీఫ్ హెచ్డీ దేవెగౌడ (HD Deve Gowda) స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు.
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతుండటంతో దేశంలో పొత్తల సందడి మొదలైంది. 65 పార్టీలు బీజేపీ లేదా కాంగ్రెస్ నేతృత్వంలోని కూటముల్లో చేరాయి. పార్లమెంట్లో 91 మంది సభ్యులను కలిగిన మరో 11 పార్
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 11 వరకు కొనసాగనున్నాయి. మణిపూర్ ఘర్షణలు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ధరలు పెరుగుదల, నిరుద్యోగం, ఢిల్లీ ఆర్డినెన్స్, �
బెంగళూరు: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా 26 విపక్ష పార్టీలకు చెందిన నేతలు రెండు రోజులుగా బెంగళూరులో సమాలోచనలు జరుపుతున్నారు. ఎన్డీయేను ఎదుర్కొనబోయే ఈ ప్రతిపక్ష కూటమికి I-N-D-I-A (ఇండియన్ న�
Akhilesh Yadav | వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని సమాజ్వాదీ పార్టీ (SP) అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) అన్నారు. 2024లో జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏను (NDA) పీ�
డబుల్ ఇంజిన్ సర్కార్తోనే ప్రజలకు మేలు జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులు తరచుగా చెప్తుంటారు. ఎన్నికల ప్రచారసభల్లో, పార్టీ సమావేశాల్లో గొప్పలకు పోతుం టార�
ఇప్పుడు ఎన్డీయే అనేది అసలు లేదని తేజస్వీ యాదవ్ విమర్శించారు. జేడీ(యూ), అకాలీదళ్, శివసేన వంటి మిత్ర పక్షాలు రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని వీడాయని అన్నారు.
ప్రధాని మోదీ ఆర్థిక విధానాలపై 51 శాతం మంది అభిప్రాయం ఇదే ‘మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్’లో వెల్లడి న్యూఢిల్లీ, ఆగస్టు 12: ఎన్డీయే 2.0 ప్రభుత్వం తీసుకొస్తున్న ఆర్థిక విధానాలు పెద్ద కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చే�
NDA | రాజ్యసభలో బొటాబొటీ మెజార్టీతో నెట్టుకొట్టుకొస్తున్న అధికార బీజేపీకి బీహార్ సీఎం నితీష్ కుమార్ రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. నితీష్ నేతృత్వంలోని జేడీయూ.. ఎన్డీఏ (NDA) నుంచి బయటకు
జేఈఈ మెయిన్ పరీక్షలో సర్వర్డౌన్ సమాచారమివ్వని ఎన్టీఏ అధికారులు పరీక్ష నిర్వహణపై స్పష్టత శూన్యం విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన హైదరాబాద్/ దుండిగల్, జూలై 29 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ పరీక్షల న�
మోదీ సర్కార్ పార్లమెంట్లో విపక్షాల ప్రశ్నలకు బదులిచ్చే తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం 'నో డేటా అవాలిబుల్' (ఎన్డీఏ)గా మారిందని దుయ్యబట్టారు.