నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ(ఎన్డీఏ, ఎన్ఏ 2)-2024 పరీక్ష ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం ప్రారంభించింది.
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయేకు అధికారం చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ రాదని, ఆ కూటమి 268 సీట్లు దాటవని ప్రముఖ సెఫాలజిస్ట్, సామాజికవేత్త యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. దేశంలోని మీడియా, రాజకీయ విశ్లేష�
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు మొత్తం ఏడు విడతలుగా జరుగనున్న ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ‘స్థానికంగా ఎవరు గెలుస్తారనేది ముందుగా పోలీసులు పసిగడతా�
తమపై రాజకీయంగా కక్ష సాధించడానికి, నిర్వీర్యం చేయడానికి మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను విస్తృతంగా వినియోగిస్తున్నదని విపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. వారి ఆరోపణలు నిజమని నిరూపించేలా బీజే
కర్ణాటక లోక్సభ బరిలో ముగ్గురు మాజీ సీఎంలు బరిలో నిలిచారు. ఎన్టీయే కూటమి అభ్యర్థులుగా మాజీ సీఎంలు బసవరాజ్ బొమ్మై, జగదీశ్శెట్టర్, హెచ్డీ కుమారస్వామి లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. హవేరి నుంచి �
మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న ఎన్డీయేకు ఈసారి బీహార్లో బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండు లోక్సభ ఎన్నికల్లోనూ ఎన్డీయేకు కలిసొచ్చిన బీహార్లో ఇప్పుడు గట్టి పోటీ �
బీహార్లోని నవాదాలో ఆదివారం జరిగిన ఎన్నికల సభలో రాష్ట్ర సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ తడబాటు వ్యాఖ్యలు చేశారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ‘4,000’కు పైగా సీట్లు గెలుచుకుంటుందంటూ వ్యాఖ్యాని
లోక్సభ ఎన్నికలకు ముందు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్జన శక్తి పార్టీ (LJP)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి 22 మంది సీనియర్ నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో అత్యంత పిన్న వయస్కురాలిగా బీహార్కు చెందిన శాంభవి చౌదరి నిలిచారు. 25 ఏండ్ల శాంభవి సమస్తీపుర్ స్థానం నుంచి లోక్ జనశక్తి పార్టీ(రామ్విలాస్) టికెట్�
Praful Patel | బీజేపీతో కలిసి ఉన్న ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నేత ప్రఫుల్ పటేల్ ఎలాంటి తప్పు చేసినట్లు సాక్ష్యాలు లేవని సీబీఐ తేల్చింది. ఎయిర్ ఇండియాకు విమానాలు లీజు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల కేసు ముగి�