ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ భూపాలపల్లి జిల్లా గొర్లవీడు గ్రామంలో 40 మంది దళితులకు భూమి పంపిణీ భూపాలపల్లి టౌన్, ఏప్రిల్ 23: దళితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎస్సీ కార్పొరేషన్�
చేతనైతే వడ్ల కొనుగోలుతో రాష్ట్రం నష్టపోయే మూడు వేల కోట్లు కేంద్రం నుంచి ఇప్పించాలి రేవంత్.. ముఖ్యమంత్రిని తిడితే నాలుక చీరేస్తాం నువ్వు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ ఖేల్ ఖతమే మంత్రి దయాకర్రావు, ఎమ్మెల్స�
రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ ఓట్లు ఉన్నవారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ తెలిపారు. మల్టిపుల్ ఓటర్ కార్డుల ఏరివేతపై గురువారం బుధ్ధభవన్లో అన్ని రాజక�
నాగర్కర్నూల్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా నాగర్ కర్నూల్ మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ కొత్త సుమలత కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. ఆమెకు హైదరాబాద్లోని ఎమ్మెల్యే మర
పండుగలా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ శ్రేణుకుల సూచించారు. బుధవారం వెస్ట్మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర్ నియోజకవర్గ స్థాయి ప�
ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. బుధవారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఈసీనగర్ కమ్యూనిటీ హాల్లో
ములుగు : జెడ్పీ కో-ఆప్షన్ మెంబర్ రియాజ్ మీర్జాపై వేటుపడింది. టీఆర్ఎస్ పార్టీ నిర్ణయాలను ధిక్కరించడంతో పార్టీ నుంచి అతడిని బహిష్కరించారు. బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగుతూ ములుగు గ్రామ పంచాయతీ ఉప సర్పం�
హైదరాబాద్ : ఉద్యమ సంస్థగా ఆవిర్భవించి రాజకీయ పార్టీగా అభివృద్ధి సాధించిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన హైదరాబాద్ జిల్లా స్థాయి పార్టీ సమ�
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఇంటి పండుగ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గండిమైసమ్మలోని టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జిల్లా అధ్యక�
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మై నంపల్లి హన్మంతరావు పిలుపు నిచ్చారు. ఈ నెల 27న జరిగే పార్టీ ఆవి ర్భావ దినోత్సవ సభ ఏర్పాట్ల సన్నహక సమావేశం మంగళవారం క�
కొత్త సెక్రటేరియట్ నిర్మాణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. అద్భుతంగా తీర్చిదిద్దాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అన్ని విభాగాల పనులు సమాంతరంగా జరిపిస్తూ, త్వరితగతిన సెక్రటేర�