ఒక వ్యక్తి సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయమే తెలంగాణ అవతరణకు దారితీసింది. ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి అయ్యారు. ఉద్యమ సమయంలో చెప్పుకున్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తీరిపోయాయి. కలగన్న పచ్చన
మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని చర్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతుంది. ప్రజలకు అవసరమైనంతగా తాగునీటి సరఫరా, మెరుగైన పారిశుధ్యం, ప్రజా రవాణా వ్యవస్థ, పేదలకు అందుబాటులో గృహ వసతి
షాద్నగర్, ఏప్రిల్26 : టీఆర్ఎస్ పాలనలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే షాద్నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్�
నల్లగొండ : ప్రతి పల్లెలో గులాబీ జెండా పండుగను ఉత్సవంలా నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం చింతపల్లి మండల
లండన్ : ఎన్నారై టీఆర్ఎస్ సెల్ – యూకే ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు లండన్లో ఘనంగా నిర్వహించారు. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అధ్యక్షతన నిర్వహించిన �
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీకి హైదరాబాద్ మహా నగరం ముస్తాబైంది. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో బుధవారం పార్టీ ప్రతినిధులతో జరుగనున్న ఈ ప్లీనరీకి రాష్ట్రంలోని అన్�
నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేశారని, ఇచ్చిన మాట నిలబెట్టకున్నారని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పేర్కొన్నారు. పోలీస్శా�
పాలకుర్తి నియోజకవర్గంలోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశించారు. పాలకుర్తి లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కల
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్ పార్టీలోకి వలస వస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ముసాపేట
రైతుల ఆత్మహత్యలపై అబద్ధాలు మాట్లాడేందుకు రేవంత్రెడ్డికి సిగ్గుండాలి. దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు పెరిగితే, తెలంగాణలో 48 శాతం తగ్గిన విషయాన్ని రేవంత్రెడ్డి అడిగిన ప్రశ్నకే కేంద్ర వ్యవసాయ మంత్రి తో
వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ సంస్థ సేవలు కొత్త తరం ఓటర్ల కోసం డిజిటల్ మీడియా కీలకం 2023 ఎన్నికల వరకు ఐప్యాక్తో ఒప్పందం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెల
హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): ఈ నెల 27న టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకను వైభవంగా నిర్వహించేందుకు హైదరాబాద్లోని హెచ్ఐసీసీ ముస్తాబవుతున్నది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చే ప్రతినిధులకు ఎలాంటి లో
దేశ దిశను మార్చే విధంగా టీఆర్ఎస్ ప్రయాణం ఉంటుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వనస్థలిపురంలో ఆదివారం జెండా ప�
ప్పల్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు