రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకాన్నిఎంపిక చేసిన అర్హులైన లబ్ధిదారులకు మరింత వేగంగా చేరేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే రోజుకు 400 వందల మంది చొప్పు�
వరంగల్ : టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంతోమంది గులాబీ దళంలో చేరడం రివాజుగా మారింది. సీఎం కేసీఆర్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యం అనేది నానుడిగా మారింది. అభివృద్�
గవర్నర్కు పరిమిత అధికారాలే ‘రాజ్యాంగం ప్రకారం గవర్నర్కు చాలా పరిమితమైన అధికారాలు ఉన్నాయి. ఒక బిల్లు పార్లమెంట్ రూపొందించిన చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించేలా ఉన్నదని గవర్నర్ భావిస్తే.. ఆ బిల్లును రాష
ఈ నెల 27న జరగనున్న టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మేరకు సోమవారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ప్రజాప్రతినిధులతో పార్టీ
వ్యాయామం చేసేందుకు 20-30 ఏళ్ల మధ్యవారే బద్ధకిస్తుంటారు. కానీ, ఓ 72 ఏళ్ల బామ్మ ఓపెన్ జిమ్లో ప్రతిరోజూ కసరత్తులు చేస్తున్నది. అన్ని పరికరాలపై వ్యాయామం చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నది. యువతరాని�
నిజామాబాద్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి భారీగా టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని ఇందల్వాయి మండలంమల్లాపూర్ గ
టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని 27న పండుగ వాతావరణంలో నిర్వహిస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఆదివారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో పీన్లరీ వేదిక, ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ స
టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని 27న హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసీసీలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 27న ఉదయం 10 గంటలకు పార్టీ ప్రతినిధులంతా సమావేశ మందిరానికి చేరుక�
సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) కేటాయింపులోనూ తెలంగాణపై కేంద్రం తీవ్ర వివక్ష చూపిందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రం తాజాగా ప్రకటించిన సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కుల్లో (ఎ
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన నేతలు రాజాపూర్, ఏప్రిల్ 15 : రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీ పేదలకు అండగా ఉంటుంద ని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్రంలో కులమతాలకతీత�
సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధికి ఆకర్శితులై ప్రధాన పార్టీలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారు.
తెలంగాణ బీజేపీ నాయకులు చేతకాని దద్దమ్మలని, వారి మాట విని ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. �
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి ఆటంకాలు ఉండబోవని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రిజగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. 317 జీవో తెచ్చిందే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ
నిత్యం తొండిమాటలు చెబుతూ రైతులను మోసం చేస్తున్న బీజేపీ నేతలను ఊర్లోకి రానివ్వొద్దని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. పసుపు బోర్డు తెస్తానని