టీఆర్ఎస్ను వీడే ప్రసక్తేలేదని కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నానని కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు
అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు.అంబేద్కర్ జయంతి సందర్భంగా గురువారం రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులతో పాటు దళిత
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల్లో నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అన�
ప్రపంచంలో సివిల్ ఏవియేషన్ విస్తృతంగా పెరుగుతోందని, తెలంగాణలో కూడా వేగం పుంజుకున్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణలో మరో ఆరు కొత్త ప్రైవేట్ యూనివర్సిటీలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కావేరి అగ్
రైతుల కోసం మేం ఢిల్లీకి వస్తే, బీజేపీ నాయకులు హైదరాబాద్లో ధర్నా చేస్తున్నరు. బీజేపీ ధర్నా ఎందుకు? వరి పంట వేస్తే కేంద్రంతో కొనిపిస్తామన్న కిషన్రెడ్డి, బండి సంజయ్ ఇప్పడు ఎక్కడున్నారో ఆచూకీ లేదు. ఆ పార్ట
తెలంగాణ రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలుచేయాలన్న డిమాండ్తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలో చేపట్టిన నిరసన దీక్ష విజయవంతమైంది. తెలంగాణ నుంచి వచ్చిన ప్రజాప్రతినిధు�
ధాన్యం కొనుగోలు విషయంలో ఎన్నో ఏండ్లుగా ఉన్న పద్ధతిని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు మార్చిందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు, అధికారులు మాటలు మంచిగానే చె�
ధాన్యం కొనుగోలు కోసం దేశ రాజధాని కేంద్రంగా టీఆర్ఎస్ రణభేరి మోగించింది. తెలంగాణ రైతాంగ సమస్యను దేశం నలుదిక్కులా వినపడేలా నినదించింది. మోదీ సర్కారు తీరును ఎండగడుతూనే.. వడ్లను కేంద్రమే కొనాలంటూ తేల్చిచె�
యాసంగిలో రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా నిరసన దీక్ష చేపట్టింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ�
సీఎం కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఉచిత శిక్షణను పోలీస్ శాఖతో కలుపుకొని నర్సాపూర్లో అందించనున్నట్లు ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ న
CM KCR | ధాన్యం సేకరణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ చేపట్టిన దీక్ష ప్రారంభమైంది. తెలంగాణ భవన్ పరిసరాలు మొత్తం గులాబీ మయం అయ్యాయి. ఎక్కడ చూసినా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతల కటౌట్లు, బ్యానర్ల
దేశంలోని ఏ రాష్ట్రానికి దక్కని విధంగా పంచాయతీరాజ్ శాఖలో కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించిందని, దీన్ని చూసైనా రాష్ట్ర బీజేపీ నాయకులు కండ్లు తెరువాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ
వడ్లు కొనిపించుడో.. బీజేపీని దించుడో కేంద్రం యాసంగి వడ్లు కొనేదాకా పోరు దీక్ష తర్వాత కేంద్రంపై పోరు తీవ్రం దేశాన్ని కదిలించి కేంద్రం మెడలు వంచి రైతు ఉద్యమానికి కొత్త దారులు బీజేపీ సర్కారుపై టీఆర్ఎస్ ఫ