రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, రాష్ర్టానికి వైద్య కళాశాలలను మంజూరు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్ట�
తెలంగాణ వచ్చాకే చేనేత కార్మికుల బతుకులు బాగుపడ్డాయని ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్కొన్నారు. చేనేత వస్ర్తాలపై విధించిన జీఎస్టీని పూర్తిగా రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మోదీ ప్రధ�
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ వెంటనే ఆమోదించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో తీర్మానించారు. ఈ తీర్మానాన్ని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్
తెలంగాణలోని మైనార్టీలకు 12% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ, మండలిలో తీర్మానం చేసి పంపినట్టు తెలిపారు. ప్లీనరీలో మైనార్టీల �
దేశవ్యాప్తంగా మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రసంగాలతో దేశ భవిష్యత్తుకు ముప్పు పొంచి ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ పార్టీ.. ఏ వ్యక్తిదో..శక్తిదో కాదు.. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. ప్రజల అభ్యున్నతికి పరితపించే పార్టీ... ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణకు కాపలాదారు... అని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రా
రాజధాని సిగలో గులాబీ రంగు పతాకమై అంబురాన్నంటింది. జెండా రెపరెపలాడింది. ఏ వీధి చూసినా పండుగ వాతావరణం సంతరించుకున్నది. ఏ వాడ చూసినా.. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో మారుమోగాయి. బుధవారం తెలంగాణ రాష్ట్ర సమి�
టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు రంగారెడ్డి జిల్లాలో బుధవారం ఘనంగా జరిగాయి. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు గులాబీ జెండాను ఆవిష్�
భాగ్యనగరి గులాబీ మయమైంది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇప్పటికే ప్లీనరీ కోసం నగరం ముస్తాబవగా.. బుధవారం గులాబీ జెండాలు ఎగిరాయి. పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. అన్ని నియోజక
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు బుధవారం ముషీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే ముఠా గోపాల్, పలు డివిజన్ల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు గ�
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ఆదేశాలతో పార్టీ శ్రేణులు
తెలంగాణ ఇంటి పార్టీ టీఆర్ఎస్ అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైటెక్స్లో నిర్వహించిన ప్లీనరీలో పార్టీ శ్రేణు
-వాడవాడలా గులాబీ జెండాలు బంజారాహిల్స్ : జై తెలంగాణ .. జై కేసీఆర్ అంటూ నినాదాలు.. ఎక్కడ చూసినా గులాబీ జెండాలు.. వాడవాడలా జెండా పండుగలు.. టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా బుధవారం ఖైరతాబాద�